Revenue Officer Y.V. Ganesh emphasizes the importance of families in preventing youth from falling into substance abuse during a review meeting.

యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని రెవెన్యూ అధికారి సూచనలు

జ్వల భవిష్యత్తు కలిగిన యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాలు లో యువత మత్తు పదార్థాల నియంత్రణపై హనుమకొండ జిల్లా డి.ఆర్.ఓ వై.వీ గణేష్, సెంట్రల్ జోన్ డిసిపి సలీమా, ఇతర శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలపై…

Read More
Mayor Gundu Sudharani and local MLA Revuri Prakash Reddy review the progress of development works and issues in Parkal’s JWMC divisions 15, 16, and 17.

పరకాల నియోజక వర్గంలో అభివృద్ధి పనుల సమీక్ష

పరకాల నియోజక వర్గ పరిధి బల్దియా 15వ డివిజన్ మొగిలిచర్ల రైతు వేదిక భవనంలో జిడబ్ల్యూ ఎంసీ పరిధిలోని 15, 16, 17 డివిజన్లలోగల అభివృద్ధి పనుల పురోగతి, సమస్యల పరిష్కారంపై శనివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో స్థానిక శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి పాల్గొన్న నగర మేయర్ గుండు సుధారాణి హాజరైన కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే. ఈ సందర్భం గా డివిజన్ పరిధి లోని శానిటేషన్, నీటి…

Read More
Mayor Gundu Sudharani and her husband participate in the 7th annual Bodrai festival in Warangal, performing special prayers with local leaders.

బొడ్రాయి వార్షిక మహోత్సవంలో మేయర్ గుండు సుధారాణి

వరంగల్ రామన్నపేట, పాపయ్యపేటలో భూలక్ష్మీ, శ్రీలక్ష్మీ పోతరాజు సహిత బొడ్రాయి (గ్రామ దేవతల) 7వ వార్షిక మహోత్సవం, బోనాల కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు. ఈ కార్యక్రమం లో రుద్ర శ్రీనివాస్ వడ్నాల నరేందర్ ఆడేపు రవీందర్ చిప్పా వెంకటేశ్వర్లు లోకేష్ కొప్పుల హరినాథ్ పగడాల వెంకటేశ్వర్లు గొల్లమడ రాజు రజిత ఈటెల రాధిక లక్ష్మి మంజుల తదితరులు పాల్గొన్నారు.

Read More
BRS leaders, including former ministers, visit the family of tribal youth Lakavath Srinivas, demanding ₹50 lakh compensation for the bereaved family.

గిరిజన యువకుడికి పరామర్శ చేసిన బిఆర్ఎస్ నేతలు

పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకలతండా తండాలో గిరిజన కుటుంబానికి పరామర్శించిన బిఆర్ఎస్ నేతలు. ఇటీవల పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని మరణించిన గిరిజన యువకుడు లకావత్ శ్రీను. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసన మండలి బిఆర్ఎస్ పక్షనేత మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరామర్శ. శ్రీను చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రులు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి రూ 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి….

Read More
Dr. K. Venkataramana leads an inspection at Health Line Diagnostics in Warangal, seizing unregistered clinics and unauthorized doctors.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శివనగర్ లో తనిఖీ

వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ ఆకస్మికంగా తన సిబ్బందితో కలిసి హెల్త్ లైన్ డయాగ్నొస్టిక్ సెంటర్ ని సందర్శించారు. ఈ సందర్భంగా శివనగర్ త్రివేణి లాబరేటరీ లో జరిపిన తనిఖీలో అర్హత లేని డాక్టర్లను గుర్తించారు. అయితే, రిజిస్ట్రేషన్ లేని క్లినిక్స్ ను సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వెంకటరమణ చెప్పారు. ఈ తనిఖీ కార్యాచరణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికే ఉద్దేశ్యమని తెలిపారు. ఈ…

Read More
Warangal MP Dr. Kadiyam Kavya conveyed Dussehra wishes, expressing hope for prosperity, health, and fulfillment of aspirations for all families.

ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ కడియం కావ్య…..

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని అభిలాషించారు. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ విజయ దశమి అని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రైతులు, యువత, వ్యాపారులు, మహిళలు ఇతర అన్నివర్గాల వారు బాగుండాలని ఎంపీ డా.కడియం…

Read More
వరంగల్ నగరంలో లక్ష్మీ నగర్ తారకరామ పరుపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి శుభయాత్ర నిర్వహించారు. గత పది సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ భక్తిపరంగా శోభయాత్రను నిర్వహించి, గణపతి దేవుడి ఆశీస్సులు అందరికీ అందాలని కోరారు.

వరంగల్ నగరంలో ఘనంగా గణపతి శోభయాత్ర

వరంగల్ నగరంలోని లక్ష్మీ నగర్ తారకరామ పరుపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి శుభయాత్ర నిర్వహించారు. ఉత్సవ కమిటీ వారు తాళమేళాలతో భజన చేస్తూ భక్తిపరంగా శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రకు భారీ ప్రజా హాజరు ఉండగా, ఆధ్యాత్మిక ఉత్సాహం కనిపించింది. తారకరామా సంఘం అధ్యక్షుడు బత్తిని లింగయ్య మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిమర్జనం కార్యక్రమంలో కూడా ఉత్సవ కమిటీ సభ్యులు భక్తితో భజన చేస్తూ గణపతి శోభాయాత్ర జరుపుతారు….

Read More