Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeWarangalNarsampetనర్సంపేట వద్ద గంజాయి పట్టివేత

నర్సంపేట వద్ద గంజాయి పట్టివేత

-

Chat on WhatsApp

నర్సంపేట నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో 365 జాతీయ రహదారిపై రూ. 6 లక్షల 17వేల విలువచేసే 24 కిలోలు గంజాయిని పట్టుకున్న పోలీసులు. పోలీసుల అదుపులో ఓడిస్సా రాష్ట్రంకు చెందిన మనతోష్ దేవ్. పరారిలో మరో నిందితుడు శ్యామల దేవ్. గంజాయిని భద్రాచలం నుండి వరంగల్ కు తరలిస్తున్న నిందితులు. నిందితుల నుండి గంజాయితో పాటు, కారు, సెల్ ఫోన్ స్వాధీనం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Amarnath Yatra 2026

Amarnath Yatra 2026 | అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. 1.60 లక్షలు దాటిన...

Amarnath Yatra 2026: హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహను దర్శించేందుకు ఈ ఏడాది భక్తులు భారీగా తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకోవడం విశేషం....
- Advertisement -
Chat on WhatsApp