Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaబీసీ సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ వ్యాఖ్యలు

బీసీ సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

బీసీలకు రాజ్యాధికారం లభించాలంటే బీసీలు అందరూ కలిసి ఉంటేనే సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ అన్నారు. హనుమకొండ జిల్లా హాసన్పర్తిలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కులగణనను చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ గతంలో వేరువేరుగా ఉన్నారని కానీ ఇప్పుడు అందరం ఐక్యమతంగా గుర్తు చేశారు.. రానున్న రోజులలో వరంగల్ జిల్లాలో అతిపెద్ద బీసీల రాజ్యాధికార సభను నిర్వహిస్తున్నట్లు ఆయన, ఈ సభలకు జాతీయ బీసీ నాయకులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు…. అనంతరం హనుమకొండ జిల్లా నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేసి బీసీల రాజ్యాధికారి దశగా ప్రజలను ఏకం చేయాలని దాసు సురేష్ నూతనంగా ఎన్నికైన కమిటీకి సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp