హైదరాబాద్ విజయవాడ హైవేపై మంటల్లో కాలి బూడిదైన విహారీ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్–విజయవాడ హైవేపై బస్సులో మంటలు – డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెద్ద ప్రమాదం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మరో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. విహారీ ట్రావెల్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ భాగం నుండి పొగ రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. డ్రైవర్…

Read More

నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్

నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్ NOVEMBER 11 ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభ రెండు గంటల్లో ఓటింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున వందమంది వరకు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్నందున, మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరగొచ్చని ఎన్నికల అధికారులు అంచనా…

Read More
హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం

హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం – జిల్లాల వారీ షెడ్యూల్ వివరాలు

హనుమకొండ:డీడీజీ (స్టేట్స్), జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్, చెన్నై మరియు డైరెక్టర్ రిక్రూటింగ్, ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ సోమవారం ఉదయం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో (జేఎన్ఎస్) ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సుమారు ఉదయం 2:30 గంటలకు సైన్యాధికారుల సమక్షంలో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్ మరియు వనపర్తి జిల్లాల అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ రెండు జిల్లాల నుండి 794 మంది…

Read More
Ravi Teja’s new film Bharta Mahashyakulu Ku Vignapthi glimpse released

“భర్త మహాశయులకు విజ్ఞప్తి” రవితేజ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల

సినిమా:ఇటీవ‌ల ‘మాస్‌ జాతర’తో ప్రేక్షకులను అలరించిన మాస్‌ మహారాజా రవితేజ ఇప్పుడు కొత్త సినిమాతో అభిమానుల ముందుకు రానున్నారు. దర్శకుడు “కిశోర్‌ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “#RT76” అనే వర్కింగ్‌ టైటిల్‌ ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ, గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. రవితేజ నటిస్తున్న ఈ కొత్త సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్…

Read More
Youth gang attacks private bus under ganja influence in Hyderabad

హైదరాబాద్‌లో గంజాయి మత్తులో రచ్చ – ప్రైవేట్ బస్సుపై యువకుల దాడి

హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట సమీపంలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1629 వద్ద గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుల గ్యాంగ్ రచ్చకెక్కింది. మత్తు ప్రభావంలో తూలుతూ నానా హంగామా సృష్టించిన వారు రోడ్డుపై నిలిపి ఉన్న ప్రైవేట్ బస్సుపై దాడి చేశారు. కర్రలతో బస్సు గాజు తలుపులు, కిటికీలను పగలగొట్టారు. ఈ దాడిని స్థానికులు చూస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. also read:Palnadu Bus Accident:…

Read More
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడిఎస్ బియ్యం స్వాధీనం చేసిన అధికారులు

భూపాలపల్లి జిల్లాలో 97 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేదలకు కేటాయించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాపై అధికారులు దాడి చేశారు. సివిల్ సప్లై శాఖ మరియు టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నాలుగు వాహనాల్లో తరలిస్తున్న 97 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు నేతృత్వంలో అధికారులు రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్ వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేయగా, పెద్ద మొత్తంలో రేషన్…

Read More
కవిత తెలంగాణ జానపద కళాకారులతో సమావేశం దృశ్యం

తెలంగాణ జానపద కళాకారులతో కవిత సమావేశం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జానపద కళాకారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో సుమారు లక్షా 50 వేల మంది కళాకారులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 5,500 మందికి పెన్షన్ ఇవ్వగలదని కవిత వివరించారు. కానీ ఈ అవకాశాన్ని ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని ఆమె…

Read More