Castor seeds ricin poison terror plot uncovered by Indian security agencies

India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం

Ricin Poison Plot:దేశ భద్రతా విభాగాలను ఉలిక్కిపడేలా చేసే ప్రమాదకరమైన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఆముదం గింజల నుంచి తీసే ప్రాణాంతక విషం ‘రెసిన్’ (Ricin) ను ఆయుధంగా మార్చి దేశంలో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు పన్నుకున్నట్లు సమాచారం. కేవలం రెండు ఉప్పు రవ్వలంత పరిమాణంలో ఉన్న రెసిన్‌ కూడా మనిషిని చంపగలదు. ముఖ్యంగా, ఈ విషానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విరుగుడు లేకపోవడం భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఇటీవల గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన…

Read More
Telangana cabinet meeting chaired by CM Revanth Reddy at Secretariat

Telangana Cabinet Meeting:స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నిర్ణయం? 

నేడు తెలంగాణలో ముఖ్యమైన పరిణామానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల సిద్ధతపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్ కీలక చర్చలు జరపనుంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందుగా రిజర్వేషన్ వ్యవస్థను స్పష్టంగా తేల్చాల్సి ఉండటంతో ఈ సమావేశం కీలకంగా మారింది….

Read More
Burnt bus at Saudi road accident site where 42 Indian pilgrims died

Saudi Bus Accident: సౌదీలో 42 మంది భారత యాత్రికులు మృతి 

ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు.ఏ మధ్యకాలంలోనే చాలా ప్రమాదాలు జరిగాయి .తాజాగా మళ్ళీ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం(Saudi Bus Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 42 మంది యాత్రికులు మృతిచెందినట్లు సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ టాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దహనమైంది. బస్సులో ఉన్న భారతీయులు బయటకు రాలేక సజీవ…

Read More
Tollywood actor Rana Daggubati attends CID SIT investigation in online betting case

సీఐడీ సిట్ విచారణకు హాజరైన నటుడు రానా : CID SIT Rana Investigation

Rana Investigation:ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌(Online Betting Apps)ను ప్రమోట్ చేసిన కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు, ప్రచార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కమ్యూనికేషన్ వివరాలపై అధికారులు రానాను విపులంగా ప్రశ్నించినట్లు సమాచారం. ALSO READ:Shikha Garg Boeing Case: 737 MAX ప్రమాదంపై చికాగో కోర్టు చారిత్రక తీర్పు  ఈ కేసులో బెట్టింగ్ యాప్‌(Betting Apps)కు సెలబ్రిటీల ప్రమోషన్ ఎలా…

Read More
Free eye checkup camp conducted at Mogal’s Colony Hyderabad

మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ స్కూల్ నిర్వహణలో కంటి పరీక్షలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఉన్న మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో, డాక్టర్ సాబేరి ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు. వివిధ వయస్సుల మహిళలు, పురుషులు, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని దృష్టి సమస్యలపై వైద్యుల సూచనలు పొందారు. జిల్లా వ్యాప్తంగా విద్యా మరియు ఆరోగ్య కార్యక్రమాలు…

Read More
Balakrishna delivers powerful Hindi dialogues in Akhanda 2 trailer

Akhanda 2 Hindi Trailer: ముంబై ఆడియన్స్‌ను అల్లాడించిన  బాలయ్య డైలాగ్స్

ముంబై ఆడియన్స్‌ను అల్లాడించిన బాలయ్య డైలాగ్స్.అఖండ–2 హిందీ వెర్షన్ ట్రైలర్(Akhanda 2 Hindi Trailer) విడుదలై సినీ వర్గాల్లో భారీ హైప్‌ను సృష్టించింది. ముంబైలోని ప్రముఖ థియేటర్లలో ప్రత్యేకంగా ఈ ట్రైలర్‌ను ప్రదర్శించగా, బాలకృష్ణ చెప్పిన హిందీ డైలాగ్స్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్స్ శక్తివంతంగా ఉండటంతో, థియేటర్‌లో ఉన్నవారు ప్రశంసలు కురిపించారు. అఖండ–2(Akhanda 2) బాలకృష్ణ కెరీర్‌లో తొలి పాన్–ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతుండటం ప్రత్యేకతగా మారింది. ఈ…

Read More
Teachers concerned over mandatory TET qualification after Supreme Court orders

Teachers TET Tension: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్‌సర్వీస్ టీచర్లలో ఆందోళన 

ఉపాధ్యాయుల్లో “టెట్” విషయంలో టెన్షన్(Teachers TET Tension) పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఇన్‌సర్వీస్ టీచర్లు వచ్చే రెండు సంవత్సరాల్లో తప్పనిసరిగా TET అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపుతుందన్న భయం టీచర్లలో పెరిగింది. ALSO READ:Telangana Next BJP Govt వస్తుంది బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు  ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయుల్లో సుమారు…

Read More