కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వామీజీ మాట్లాడుతూ, షార్ట్ ఫిల్మ్ 'లింగమర్మం'లో శివుణ్ణి అవమానించే సన్నివేశాలను వ్యతిరేకించారు. ధ్యాన మందిరం ప్రకటించిన సూత్రాలు హిందూ మనోభావాలను దెబ్బతీస్తాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

హిందూ దేవుళ్ల అవమానం… మహాదేవ్ స్వామీజీ కీలక వ్యాఖ్యలు…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. స్వామీజీ మాట్లాడుతూ, బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఉద్బవించిన లింగమే శివుని స్వరూపంగా పూజింపబడుతుందని చెప్పారు. మూడేళ్ల క్రితం తీసిన షార్ట్ ఫిల్మ్ ‘లింగమర్మం’ లో శివుణ్ణి అవమానించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. శివలింగాన్ని అవమానించడం తప్పు అని, తమ దేవుణ్ణి తాము పూజించడం తప్పు అని చెప్పే హక్కు ఎవరికి లేదని అన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ శివ…

Read More
కామారెడ్డిలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభం

కామారెడ్డిలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభం

కామారెడ్డి జిల్లా చైర్మన్ VRR వరప్రసాద్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా సెక్షన్ జడ్జి వరప్రసాద్ ప్రసంగించారు. కమ్యూనిటీ సమస్యలు, ఫ్యామిలీ లేదా సివిల్ సమస్యలు పరిష్కరించడానికి మెడిటేషన్ సెంటర్ కీలకమని వరప్రసాద్ తెలిపారు. సెంటర్ ప్రారంభం కమ్యూనిటీకి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సెంటర్ స్థాపనకు సహకరించిన మహమ్మద్ ఖలీల్ హుల్ల, షేక్ అలీమోద్దీన్, లతీఫ్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కమ్యూనిటీ మెడిటేషన్ వాలంటీర్స్ సమర్థంగా పనిచేసి సామాజిక సమస్యలను…

Read More

ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ప్రారంభంఫై చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సూచనలు

కామారెడ్డి పట్టణంలోని ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ను ప్రారంభించిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యవన్నాన్ని కాపాడండి అన్నారు.పుర చైర్ పర్సన్ కామారెడ్డిసింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకం తగ్గించి , పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచు కోవాలని ,ప్లాస్టిక్ ను బహిరంగ ప్రదేశాల్లో పార వేయొద్దని పట్టణ ప్రజలకు ఛైర్పర్సన్ తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన…

Read More

రుణమాఫీ కోసం రైతుల నిరసన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మరియు రెండు లక్షల పై రుణాలున్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అందించాలని తెలిపారు , వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీలో 1360 మంది రైతులు రుణమాఫీకి అరుశువుగా ఉంటే కేవలం 540 మందికి రుణమాఫీ వచ్చింది జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు గ్రామాల్లో మాఫీ కానీ రైతుల పక్షాన ఉండాల్సింది పోయి అధికార పార్టీకి వత్తాసుగా మాట్లాడుతున్నారు అది రైతులందరూ గమనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి…

Read More

కలకత్తా రాష్ట్రంలో మహిళ వైద్యురాలిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన

కలకత్తా రాష్ట్రంలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యులందరూ కలిసి నల్లా బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలో రాష్టం లో మహిళ వైద్యురాలి పై జరిగిన సంఘటన ను నిరసిస్తూ హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వైద్యులు…

Read More