Tamil Nadu newlywed bride assaulted and confined by husband

Tamil Nadu Bride | మొదటి రాత్రే లైంగిక సంబంధానికి నిరాకరించిన వధువు…సైకోగా మారిన భర్త

Tamil Nadu Bride Assault Case: తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణికి చెందిన ఒక యువతికి, వివాహ సమాచార కేంద్రం ద్వారా పురసైవాక్కంకు చెందిన అగస్టిన్ జోష్వాతో తిరుత్తణి ప్రాంతానికి చెందిన యువకుడు  నవంబర్ 23న కుటుంబాల సమ్మతితో వివాహం అయింది. మొదటి రాత్రే భార్య “ముందుగా మనం ఒకరినొకరు అర్థం చేసుకుందాం, ఆ తర్వాతే సంబంధం పెట్టుకుందాం” అని చెప్పడంతో అగస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. తరువాతి రోజు  కూడా ఇదే విషయంపై వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కోపంతో…

Read More
Ditva cyclone approaching Tamil Nadu and Puducherry coast

Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు 

Tamil Nadu Weather: బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘దిత్వా’ తుపాను(ditva cyclone) వాయవ్య దిశగా గంటకు సుమారు 7 కి.మీ. వేగంతో కదులుతూ, ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాన్ని(Puducherry coast) చేరుకుంది. రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు మరియు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ALSO READ:Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ …

Read More

బంగాళాఖాతంలో అల్పపీడనం: తమిళనాడు, దక్షిణ ఏపీకి రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కడలూరు జిల్లాలో కుండపోత వాన కారణంగా ఓ ఇల్లు కూలిపోయి ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. వాతావరణ శాఖ చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలకు…

Read More

శ్రద్ధా శ్రీనాథ్ ‘ది గేమ్’ వెబ్‌సిరీస్ రివ్యూ

తమిళంలో తెరకెక్కిన ‘ది గేమ్’ అనే వెబ్‌సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఏడు ఎపిసోడ్స్‌తో రూపొందింది. ఇప్పటికే తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్‌లో ఆధునిక కాలంలో సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లు తెచ్చిన సమస్యలు, వాటి ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఎలా పడుతుందనే అంశాన్ని చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కథలో కావ్య (శ్రద్ధా శ్రీనాథ్) గేమ్ డెవలపర్‌గా పనిచేస్తుంది. తన సహోద్యోగి అనూప్ (సంతోష్…

Read More

చెన్నై అడయార్ తీరంలో అరుదైన పక్షుల ప్రత్యక్షం

చెన్నైలోని అడయార్ నదీ ముఖద్వారం వద్ద దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రెండు అరుదైన తీరప్రాంత పక్షి జాతులు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ఆయిస్టర్‌క్యాచర్ మరియు సాండర్స్ టెర్న్ అనే ఈ పక్షులు పర్యావరణవేత్తలు, బర్డ్ వాచర్లలో తీవ్ర ఆనందాన్ని సృష్టించాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లో వీటిని గుర్తించడం ఈ నాలుగు దశాబ్దాలకే తొలిసారి. ఒకప్పుడు తమిళనాడులోని పాయింట్ కాలిమెర్, కన్యాకుమారి వంటి తీర ప్రాంతాల్లో వీటిని విరివిగా చూడవచ్చేది. ఇవి సముద్ర తీరానికి అనుగుణంగా వలసలా వసించేవి….

Read More

కరూర్ ఘటనపై విజయ్‌పై కేసు ఎందుకు లేదు?

41 మంది ప్రాణాల బలితో ముగిసిన కరూర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు తమిళనాడులో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సెప్టెంబర్ 27న కరూర్ బస్టాండ్ మైదానంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో అనూహ్యంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఈ విషాదకర ఘటనపై టీవీకే నేతలు బుస్సీ ఆనంద్, ఆదావ్ అర్జున్‌లపై కేసులు నమోదు…

Read More

చెన్నైలో కలకలం: సీఎం స్టాలిన్‌, నటి త్రిష సహా పలువురికి వరుస బాంబు బెదిరింపులు – బూటకపు హెచ్చరికలతో పోలీసులకు తలనొప్పి

చెన్నై నగరం ఉదయం ఒక్కసారిగా కలకలం కలిగించింది. వరుసగా వచ్చిన బాంబు బెదిరింపులతో నగర ప్రజలు, అధికార యంత్రాంగం తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈ బెదిరింపులు ఒకటి కాదు, రెండు కాదు – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ప్రముఖ నటి త్రిష, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, తమిళనాడు గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌, రాజకీయ నాయకుడు ఎస్వీ శేఖర్ ఇల్లు వంటి కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపారు. ఈ హెచ్చరికలు…

Read More