Police file case against Harsha Kumar for allegations in Pastor Praveen’s death. He skipped inquiry and hit back with more claims.

పాస్టర్ మృతి పై హర్షకుమార్ వ్యాఖ్యలు కలకలం

గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. క్రిస్టియన్ సంఘాలు ఇది సాధారణ ప్రమాదం కాదని అనుమానాలు వ్యక్తం చేయగా, సీఎం చంద్రబాబు స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో కేసు అనుమానాస్పద మృతిగా నమోదు అయింది. పోలీసులు ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఇది సాధారణ ప్రమాదం కాదని, ఎక్కడో చంపి రోడ్డు…

Read More
Pawan Kalyan termed Naganjali’s suicide as tragic, assuring legal action against the accused and government support to her family.

నాగాంజలి ఘటన దురదృష్టకరం – పవన్ కల్యాణ్

రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి బలవన్మరణం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే సూసైడ్ నోట్ ఆధారంగా ఆసుపత్రి ఏజీఎం దీపక్‌ను పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. విద్యార్థినులు, మహిళల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని,…

Read More
Lokesh Fulfills Development Promises in Mangalagiri

లోకేశ్ అభివృద్ధి హామీలు నిలబెట్టిన మంగళగిరి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలలే అయినా ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చే పనిలో ఉన్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళగిరిలో జరిగిన ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. నియోజకవర్గ ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారని, వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. 26 అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. మంగళగిరి అభివృద్ధిలో భాగంగా సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు ప్రజలకు…

Read More
JD(U)'s support to Wakf Bill triggers resignations from senior leaders Qasim and Ashraf Ansari.

వక్ఫ్ బిల్లుతో జేడీయూలో చిచ్చు – కీలక నేతల రాజీనామా

వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాల మధ్య ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లు తాలూకు రాజకీయ ప్రభావాలు నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో కూడా కనిపించాయి. పార్టీ బిల్లుకు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఇద్దరు కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. జేడీయూ సీనియర్ నేత మొహమ్మద్ ఖాసిం అన్సారీ, మైనార్టీ వింగ్ అధ్యక్షుడు మొహమ్మద్ అష్రఫ్ అన్సారీ లు…

Read More
CM Chandrababu Naidu to visit Chennai for IIT Madras Research Summit. TDP cadres plan a grand welcome.

చెన్నై పర్యటనలో చంద్రబాబు.. రీసెర్చ్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చెన్నై పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మీనంబాక్కం పాత ఎయిర్‌పోర్ట్ వద్ద దిగనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్ చేరుకుని ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ (ఏఐఆర్ఎస్ఎస్) 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. సదస్సులో పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధక విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించనున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉన్న అవకాశాలు, అధునాతన పరిశోధన విధానాలు, ఆంధ్రప్రదేశ్‌లోని…

Read More
Another complaint filed against Vidudala Rajini in stone crusher extortion case. Navataram Party chief alleges 2022 attack on his house.

విడదల రజనిపై మరో ఫిర్యాదు.. ఇబ్బందులు పెరుగుతాయా?

వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనిపై ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ. 2.20 కోట్లు వసూలు చేశారన్న కేసు ఆమెపై నమోదైంది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, రజని మరిది విడదల గోపి, పీఏ దొడ్డ రామకృష్ణ కూడా నిందితులుగా ఉన్నారు. తాజాగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం జిల్లా ఎస్పీకి రజని, ఆమె మరిది విడదల గోపిపై ఫిర్యాదు…

Read More
CID files case against Vidadala Rajini over illegal collections from a stone crusher owner. IPS officer Joshua’s written statement creates a stir.

విడదల రజని పై సీఐడీ కేసు, ఐపీఎస్ జాషువా ప్రకటన

వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని పై సీఐడీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానిపై అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు. తాజాగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగానికి ఐపీఎస్ అధికారి జాషువా ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం వెలుగుచూసింది. తాను 2019 నుంచి 2021 వరకు గుంటూరు విజిలెన్స్ విభాగంలో…

Read More