Customs officials seize ₹200 crore worth cannabis at Bengaluru airport

Bengaluru airport | బెంగుళూరు ఎయిర్‌పోర్టులో రూ.200 కోట్ల గంజాయి సీజ్ 

Bengaluru Airport: బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో(Bengaluru International Airport) భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా బయటపడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.200 కోట్ల(₹200 crore) విలువ చేసే 273 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న నలుగురు విదేశీయుల వద్ద సంచులు, లగేజ్‌లలో అనుమానాస్పద పదార్థాలను గుర్తించిన అధికారులు వాటిని పరీక్షించగా అవి అధిక నాణ్యత గల గంజాయి అని తెలిసింది. ALSO READ:Telangana Movement History |…

Read More
Imran Khan in Adiala Jail during official update

Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరణించారనే సోషల్ మీడియాలో విస్తరించిన వార్తలను అడియాలా జైలు అధికారులు తేలికగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, జైల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. ALSO READ:Fake IPS Officer Arrested | ఫిల్మ్‌నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా స్పందిస్తూ, ఇమ్రాన్ ఖాన్ జైలులో సురక్షితంగా, అవసరమైన అన్ని సౌకర్యాలతో ఉంటున్నారని పేర్కొన్నారు….

Read More
IAS Santosh Verma receives show-cause notice over controversial remarks in Madhya Pradesh

బ్రాహ్మణుల కూతుళ్లపై కామెంట్లు: IAS సంతోష్ వర్మకు షోకాజ్ నోటీసులు

IAS Santosh Verma Controversy: ఇటివల IAS సంతోష్ వర్మ బ్రాహ్మణకూతుళ్ల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రాహ్మణుల కూతుళ్లపై చేసిన వ్యాఖ్యలతో ఐఏఎస్ అధికారి పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంతోష్ వర్మ వ్యాఖ్యలు ఏకపక్షంగా, తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐఏఎస్ (కండక్ట్) రూల్స్ – 1967 నిబంధనలను…

Read More
National Guard soldiers attacked near the White House in Washington

White House incident: అమెరికాలో నేషనల్ గార్డ్‌పై దాడి..అదనపు బలగాల దింపిన ట్రంప్ 

White House incident: వాషింగ్టన్‌లో వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన అమెరికా రాజధనిని కుదిపేసింది. గస్తీ కాస్తున్న సమయంలో ఓ దుండగుడు అకస్మాత్తుగా వారిపై కాల్పులు జరపగా, ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ దాడిని  ‘హీనమైన చర్య‘ ‘ఉగ్రదాడి’గా పేర్కొన్నారు. భద్రతను మరింత బలోపేతం చేసేందుకు వాషింగ్టన్‌కు అదనంగా 500 మంది సైన్యాన్ని పంపాలని పెంటగాన్‌ను ట్రంప్ ఆదేశించారు. ALSO READ:బాపట్లలో…

Read More
Indian cricket team suffers 408-run defeat against South Africa in the Guwahati Test match

India vs South Africa | సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాజయం – దక్షిణాఫ్రికా వైట్‌వాష్

సొంత గడ్డపై భారత్ భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది. 549 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవగా, రవీంద్ర జడేజా (54) మాత్రమే ప్రతిఘటించాడు. సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత బ్యాటింగ్‌లైన్‌ప్‌ను చిత్తు చేశాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, యాన్సన్–ముత్తుస్వామి చెరో వికెట్ తీశారు. నాలుగో రోజు 27…

Read More
Users facing login and connectivity errors during a sudden Google Meet outage

గూగుల్ మీట్ సేవల్లో అంతరాయం – మీటింగ్‌లకు జాయిన్ కాలేక యూజర్ల ఇబ్బందులు

Google Meet Down: గూగుల్ మీట్ సేవలు బుధవారం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఆన్‌లైన్ మీటింగ్‌లలో చేరడానికి ప్రయత్నించిన వేలాది మంది యూజర్లు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొన్నారు. outages ట్రాకింగ్ ప్లాట్‌ఫార్మ్ Downdetector.in ప్రకారం, గూగుల్ మీట్‌కు సంబంధించిన దాదాపు 2,000 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. యూజర్లు మీటింగ్‌లకు జాయిన్ కావడానికి ప్రయత్నించినప్పుడు “502. That’s an error. The server encountered a temporary error” అనే మెసేజ్ స్క్రీన్‌పై కనిపించింది. ALSO READ:Safran Aerospace…

Read More
President releases digital versions of the Indian Constitution in nine regional languages

Constitution Day 2025: డిజిటల్ రాజ్యాంగాన్ని 9 భాషల్లో విడుదల

75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రాజ్యాంగానికి చెందిన డిజిటల్ వెర్షన్లను తొమ్మిది భారతీయ భాషల్లో విడుదల చేశారు. మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా మరియు అస్సామీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ డిజిటల్ ప్రతులు దేశవ్యాప్తంగా పౌరులకు రాజ్యాంగం చేరువ కావడానికి ఒక కీలక అడుగుగా భావించబడుతున్నాయి. రాష్ట్రపతి మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు, విధులు మరియు మౌలిక సూత్రాలపై ప్రజలకు అవగాహన పెంపుదలకు డిజిటల్ రూపం…

Read More