Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeMUMBAIబ్రాహ్మణుల కూతుళ్లపై కామెంట్లు: IAS సంతోష్ వర్మకు షోకాజ్ నోటీసులు

బ్రాహ్మణుల కూతుళ్లపై కామెంట్లు: IAS సంతోష్ వర్మకు షోకాజ్ నోటీసులు

-

Chat on WhatsApp

IAS Santosh Verma Controversy: ఇటివల IAS సంతోష్ వర్మ బ్రాహ్మణకూతుళ్ల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రాహ్మణుల కూతుళ్లపై చేసిన వ్యాఖ్యలతో ఐఏఎస్ అధికారి పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఆయన చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంతోష్ వర్మ వ్యాఖ్యలు ఏకపక్షంగా, తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐఏఎస్ (కండక్ట్) రూల్స్ – 1967 నిబంధనలను ఈ వ్యాఖ్యలు ఉల్లంఘించినట్లు ప్రభుత్వం అభిప్రాయపడింది.

ALSO READ:Muzammil Shaheen Marriage  Controversy | డాక్టర్ షహీన్‌ నా ప్రియురాలు కాదు భార్య


నోటీసులో, తన వ్యాఖ్యలకు సంబంధించిన వివరణను సంతోష్ వర్మ సమర్పించాలని ఆదేశించారు. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

అధికారుల గౌరవం, ప్రవర్తనా ప్రమాణాలను దెబ్బతీసేలా ఉన్న వ్యాఖ్యలపై ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయంపై మరిన్ని వివరాలు సేకరించడానికి సంబంధిత విభాగాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Amarnath Yatra bus accident site in Ganderbal

Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. సింధు నదిలో పడాల్సిన బస్సు, ఇంటి...

Amarnath Yatra: జమ్ముకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో కలకలం రేగింది. గందర్‌బాల్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 39 మంది భక్తులు గాయపడగా, బస్సు నదిలోకి దూసుకెళ్లకుండా ఓ...
- Advertisement -
Chat on WhatsApp