సమాజంలో లింగ సమానత్వాన్ని బలోపేతం చేస్తూ, కేరళ హైకోర్టు చారిత్రాత్మకంగా ముందడుగు వేసింది.ఓ ట్రాన్స్‌జెండర్ దంపతులు చేసిన అభ్యర్థనను విచారించిన హైకోర్టు, వారి బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో ‘తల్లి’, ‘తండ్రి’ అనే పదాలకు బదులుగా లింగ రహితంగా 'పేరెంట్' (Parent) అనే పదాన్ని ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది.ట్రాన్స్‌జెండర్ దంపతులు తమ బిడ్డ భవిష్యత్తులో వివక్షకు గురికాకూడదనే ఉద్దేశంతో ఈ అభ్యర్థనను చేశారు.వారి ప్రాథమిక హక్కులను గుర్తించిన కోర్టు, లింగవివక్ష లేకుండా పిల్లలకు గుర్తింపు ఇవ్వాలన్న అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ ఈ తీర్పు వెలువరించింది.ఈ నిర్ణయం కేవలం ట్రాన్స్‌జెండర్ జంటకే కాకుండా, సమాజంలోని లింగ న్యాయాన్ని గౌరవించే అన్ని వర్గాలకు ముందుచూపు కలిగించేదిగా మారింది.

“ట్రాన్స్‌జెండర్ హక్కులకు న్యాయ గౌరవం: కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు”

సమాజంలో లింగ సమానత్వాన్ని బలోపేతం చేస్తూ, కేరళ హైకోర్టు చారిత్రాత్మకంగా ముందడుగు వేసింది.ఓ ట్రాన్స్‌జెండర్ దంపతులు చేసిన అభ్యర్థనను విచారించిన హైకోర్టు, వారి బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో ‘తల్లి’, ‘తండ్రి’ అనే పదాలకు బదులుగా లింగ రహితంగా ‘పేరెంట్’ (Parent) అనే పదాన్ని ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది.ట్రాన్స్‌జెండర్ దంపతులు తమ బిడ్డ భవిష్యత్తులో వివక్షకు గురికాకూడదనే ఉద్దేశంతో ఈ అభ్యర్థనను చేశారు.వారి ప్రాథమిక హక్కులను గుర్తించిన కోర్టు, లింగవివక్ష లేకుండా పిల్లలకు గుర్తింపు ఇవ్వాలన్న అభ్యాసాన్ని…

Read More
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఎల్లప్పుడూ ముందుండాలి అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ట్వీట్ చేస్తూ,"రాష్ట్రాలు వేరైనా, మనం అందరం తెలుగు ప్రజలమే. మన సంస్కృతి, అభిమానం ఒక్కటే" అని పేర్కొన్నారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో ఈ వ్యాఖ్యలు సామరస్యాన్ని చాటుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మానసిక ఏకతను ప్రతిబింబిస్తున్నాయి.

“తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: తెలుగు ఒక్కటే అంటున్న జగన్, షర్మిల”

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఎల్లప్పుడూ ముందుండాలి అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ట్వీట్ చేస్తూ,“రాష్ట్రాలు వేరైనా, మనం అందరం తెలుగు ప్రజలమే….

Read More
బెంగళూరులో ఒక శృంగటన కలకలం రేపింది. ఒక ఆటో డ్రైవర్‌పై మహిళ దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు.ఒక మహిళ, ఓ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదంలోకి వెళ్లి, తీవ్రంగా దాడికి పాల్పడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. మహిళ కష్టాల్లో పడుతున్నాడని పలువురు వినిపించినా, వీడియోలో ఆమె ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యిందిదాడికి గురైన ఆటో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించగా, ఆమెపై అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. వెంటనే పోలీసులు మహిళను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే, ఆమె గర్భవతినని చెప్పి కన్నీటి పర్యంతమై క్షమాపణ చెప్పడంతో, పోలీసులు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు."ఈ ఘటనపై కేసు నమోదైంది. విచారణ కొనసాగుతోంది. న్యాయ ప్రక్రియలో అన్ని వాస్తవాలు బట్టి తగిన చర్యలు తీసుకుంటాం."ఈ ఘటనపై ప్రజల్లో వాస్తవ పరిణామాలపై చర్చలు సాగుతున్నాయి. మహిళ గర్భవతినైనా, ప్రవర్తన పట్ల సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బెంగళూరులో జరిగిన ఈ ఘటన మన సమాజంలో హిత బోధన కలిగించాలి. ఏ స్థితిలోనైనా, న్యాయాన్ని ఆశ్రయించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

బెంగళూరులో మహిళ దాడి చేసిన ఘటన కలకలం: వీడియో వైరల్, మహిళ అరెస్ట్

బెంగళూరులో ఒక శృంగటన కలకలం రేపింది. ఒక ఆటో డ్రైవర్‌పై మహిళ దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు.ఒక మహిళ, ఓ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదంలోకి వెళ్లి, తీవ్రంగా దాడికి పాల్పడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. మహిళ కష్టాల్లో పడుతున్నాడని పలువురు వినిపించినా, వీడియోలో ఆమె ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యిందిదాడికి గురైన ఆటో డ్రైవర్…

Read More
ఫైనాన్స్ సెక్రటరీగా సుల్తానియా బాధ్యతలు స్వీకరణ – సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ కుమార్

ఫైనాన్స్ సెక్రటరీగా సుల్తానియా బాధ్యతలు స్వీకరణ – సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ కుమార్

ఆంకర్ వాయిస్‌ఓవర్:తెలంగాణ రాష్ట్రంలో నూతన ఆర్థిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందీప్ కుమార్ సుల్తానియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీడియో కట్స్‌తో వాయిస్ ఓవర్:ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పలుచోట్ల అభినందనలు, పరస్పర శుభాకాంక్షలు మార్పిడి అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుల్తానియాకు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లేలా సహకరించాలని సూచించారు. ఇన్‌సైడ్ ఇన్ఫో:సుల్తానియా రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక కీలక పదవుల్లో పని చేసిన అనుభవం కలిగిన…

Read More
In retaliation to Pahalgam attack, India launched “Operation Sindoor”; Defence Minister held emergency meeting amid heightened border tensions.

సరిహద్దు ఉద్రిక్తతలపై త్రివిధ దళాధిపతులతో సమీక్ష

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యవసర చర్యలకు దిగింది. ఈరోజు ఉదయం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలో త్రివిధ దళాధిపతులు మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) తో అత్యవసర భేటీ నిర్వహించారు. గురువారం రాత్రి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై పాక్ డ్రోన్లు మరియు మిస్సైల్ దాడులకు భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిన తరువాత, ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా పరిణామాలను పరిశీలించి, భద్రతా వ్యూహాలను పునర్మూల్యాంకనం…

Read More
Ten Telugu students survived a fire in Birmingham, USA; two were injured and are currently under treatment in the ICU.

అమెరికా అగ్నిప్రమాదం నుంచి తెలుగు విద్యార్థులు క్షేమం

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో శనివారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కెల్లామ్‌ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా బిల్డింగ్‌ మొత్తం వ్యాపించడంతో భారీగా పొగలు, అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అపార్టుమెంట్లలో ఆ సమయంలో ఉండే పది మంది తెలుగు విద్యార్థులను ఫైర్‌ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. వారిలో ఇద్దరికి తీవ్రమైన గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు….

Read More
An Indian woman was executed in the UAE for an infant’s death. Before execution, she told her parents she was innocent.

యూఏఈలో భారత మహిళకు మరణశిక్ష అమలు

నాలుగు నెలల చిన్నారి మృతి కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారత మహిళ షహజాది ఖాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) మరణశిక్ష అమలు చేశారు. గత నెల 15న ఈ శిక్షను అమలు చేసినప్పటికీ, ఈ విషయాన్ని సోమవారం భారత విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. 2022లో అబుదాబీలో ఓ కుటుంబంలో పని చేసిన ఖాన్‌పై, అక్కడి యజమానుల కొడుకు మృతి చెందిన కేసులో అభియోగాలు నమోదయ్యాయి. 2022 ఆగస్టులో యజమాని కుటుంబంలో ఓ బాలుడు…

Read More