ఆసియా కప్ 2025 సూపర్ 4 జట్లు & పూర్తి షెడ్యూల్!

2025 ఆసియా కప్‌లో లీగ్ దశ ముగియగా, ఇప్పుడు అసలు రసవత్తరమైన పోరు మొదలు కానుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4లో చోటు దక్కించుకున్నాయి. లీగ్ మ్యాచ్‌లో భారత్ ఒమన్‌తో తలపడనుంది కానీ అది నామమాత్రమే, ఎందుకంటే ఇప్పటికే భారత్ సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ దశలో మ్యాచ్‌లు రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో జరగనున్నాయి. అంటే ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గెలిచిన జట్టుకు…

Read More

శిల్పా శెట్టి – రాజ్‌ కుంద్రాపై ₹60 కోట్ల మోసం కేసు… ముంబై ఈఓడబ్ల్యూ విచారణలోకి

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్‌ కోఠారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ₹60.48 కోట్ల మోసం కేసు నమోదు అయింది. ఈ కేసు మొత్తము ₹10 కోట్లకు మించి ఉండటంతో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) దర్యాప్తు చేపట్టింది. దీపక్‌ కోఠారి తన ఫిర్యాదులో వివరించిన ప్రకారం, 2015లో రాజేశ్‌ ఆర్య అనే…

Read More

రిజిస్టర్డ్ పోస్ట్ సేవ ముగింపు.. తపాలా శాఖ నిర్ణయం!

భారత తపాలా శాఖ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 50 సంవత్సరాలపాటు ప్రజల జీవితాల్లో భాగమైన రిజిస్టర్డ్ పోస్ట్‌ సేవను ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టీచర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్థులు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంత ప్రజలు… ఎంతోమంది ఈ సర్వీసుపై ఆధారపడి జీవించారు. తక్కువ ఖర్చుతో అత్యంత విశ్వసనీయంగా సేవలు అందించిన ఈ రిజిస్టర్డ్ పోస్ట్ ఇప్పుడు మనకు గుడ్‌బై చెబుతోంది. అయితే, ఇది…

Read More

పుట్టిన చిన్నారిని గదికి కాదు.. వరదల్లో పడవలా: యూపీలో దారుణ పరిస్థితులు – యోగీ ప్రభుత్వంపై విరుచుకుపడిన విపక్షాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీవ్ర వరదలతో అల్లకల్లోలంగా మారింది. వరదలు నగరాలను ముంచెత్తడంతో ప్రజల జీవితం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్, వారణాసి వంటి ప్రదేశాల్లో వరద నీరు ఇంటి బయట నుంచే లోపలికి ప్రవేశిస్తోంది. రోడ్లపై వాహనాల బదులు పడవలు ప్రయాణిస్తున్న దృశ్యాలు తీవ్ర పరిస్థితులను బతికిస్తూ చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చోటా బఘాడా ప్రాంతానికి చెందిన ఓ యువ దంపతులు తమ నవజాత శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు పీకల్లోతు వరద నీటిలో నడవాల్సి వచ్చింది. తల్లిదండ్రులిద్దరూ బిడ్డను…

Read More

6 పరుగుల తేడాతో టీమిండియా విజయం | INDvsENG 5th Test

లండన్ ఓవల్ వేదికగా టీమిండియా అదిరిపోయే గెలుపుతో టెస్టు సిరీస్‌ను సమం చేసింది. నాలుగు వికెట్లు, 35 పరుగులు అవసరమైన ఇంగ్లాండ్‌పై భారత బౌలర్లు చక్కటి ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నారు. భారత బౌలర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లు అద్భుతంగా రాణించిన ఈ మ్యాచ్ చివరి రోజు టెస్టు క్రికెట్‌కు అసలైన రసవత్తరతను తీసుకొచ్చింది. ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ భారత అభిమానులకు మరపురానిదిగా నిలిచింది. మ్యాచ్ పిక్స్ & క్లైమాక్స్: ఇంగ్లాండ్ 374…

Read More

రాహుల్ గాంధీ ప్రశంసలు.. తెలంగాణ కులగణన దేశానికి మార్గదర్శి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రజెంటేషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, “కులగణన చేయడం అంత తేలిక కాదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం Telanganaలో దీనిని విజయవంతంగా పూర్తిచేసింది. ఇది దేశానికి మార్గదర్శిగా నిలుస్తుంది” అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యానాల్లో ముఖ్యంగా కొన్ని పాయింట్లు…

Read More