Pakistan planning terror bases near India in Bangladesh and Nepal

భారత్‌ సరిహద్దుల్లో ఉగ్రవాద విస్తరణకు పాక్‌ కొత్త కుట్రలు

భారత్‌ చుట్టుపక్కల ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్‌ కొత్త కుట్రలు పన్నుతోందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాక్‌ మద్దతుతో ఉగ్ర సంస్థలు భారత్‌ సరిహద్దు దేశాలైన “నేపాల్‌, బంగ్లాదేశ్‌” ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. భారత్‌-నేపాల్‌, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులకు సమీపంలో ఈ శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, “ఆపరేషన్‌ సిందూర్‌” తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. బంగ్లా, నేపాల్‌ సరిహద్దు సమీప రాష్ట్రాల్లో…

Read More
Ujjwal Rana student burns himself after being denied exam in Muzaffarnagar college

ఫీజు బకాయి వివాదం – పోలీసుల వేధింపులతో విద్యార్థి నిప్పంటించుకుని మృతి

 ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. బీఏ రెండో సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల ఉజ్వల్ రాణాకు కాలేజీ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో పరీక్ష రాయనివ్వలేదు. దీనిపై విద్యార్థి నిరసన తెలిపాడు. అయితే, కాలేజీ యాజమాన్యం పోలీసులు రప్పించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. పోలీసులు తనను వేధించారని భావించిన ఉజ్వల్ తీవ్ర ఆవేశంతో తనపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 70 శాతం కాలిన గాయాలతో ఉజ్వల్‌ను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి…

Read More
కొచ్చి తమ్మనం ప్రాంతంలో కూలిపోయిన కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్ దృశ్యం

కొచ్చిలో షాక్! కూలిపోయిన KWA వాటర్ ట్యాంక్ – 1.38 కోట్ల లీటర్ల నీరు జనావాసాలపైకి! 

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో తమ్మనం ప్రాంతంలో కేరళ వాటర్ అథారిటీ (KWA)కి చెందిన ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు “1.38 కోట్ల లీటర్ల నీరు”ఒక్కసారిగా జనావాసాలపై విరుచుకుపడింది. దీంతో అనేక ఇళ్లు నీటమునిగి, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఇళ్ల పైభాగాలు కూలిపోగా, వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ALSO READ:దేశంలో మరో పెద్ద ఉగ్ర కుట్ర భగ్నం – ఫరీదాబాద్‌లో భారీగా RDX స్వాధీనం  రాత్రి “2 గంటల…

Read More
దేశంలో మరో పెద్ద ఉగ్ర కుట్ర భగ్నం – ఫరీదాబాద్‌లో భారీగా RDX స్వాధీనం

దేశంలో మరో పెద్ద ఉగ్ర కుట్ర భగ్నం – ఫరీదాబాద్‌లో భారీగా RDX స్వాధీనం 

దేశ భద్రతను కుదిపివేయాలన్న ఉద్దేశ్యంతో జరిగిన మరో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), జమ్మూ కశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో విస్తారమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. దాదాపు “300 కేజీల RDX”, “ఏకే-47 రైఫిళ్లు”, అలాగే”మందుగుండు సామాగ్రి ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్‌లో”డాక్టర్ ఆదిల్” అనే…

Read More
వర్షం అడ్డంకిగా మారినా, టీ20 సిరీస్‌ భారత్‌ ఖాతాలోనే

IND vs AUS 5th T20: వర్షం కారణంగా రద్దైన ఐదో మ్యాచ్‌ – సిరీస్‌ భారత్‌ సొంతం

భారత్‌–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరు వర్షం కారణంగా రద్దయింది. నవంబర్‌ 8న బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించిన కొద్ది సేపటికే వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది.వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ సమయంలో భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 52 పరుగులు సాధించింది. తీవ్ర వర్షం, మెరుపుల కారణంగా ఆటను మళ్లీ…

Read More
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల (Winter Session) షెడ్యూల్‌ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ సమావేశాలు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) శనివారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ALSO…

Read More