Parliament winter session 2025 begins in New Delhi

Parliament Winter Session 2025: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

Parliament winter session 2025: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ(lok sabha), రాజ్యసభల్లో(Rajya sabha) కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం ప్రకటించనున్నాయి. అనంతరం సాధారణ చర్చలు, బిల్లుల ప్రవేశపెట్టడం, ప్రశ్నోత్తరాలు వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ALSO READ:ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass…

Read More
Ditva cyclone approaching Tamil Nadu and Puducherry coast

Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు 

Tamil Nadu Weather: బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘దిత్వా’ తుపాను(ditva cyclone) వాయవ్య దిశగా గంటకు సుమారు 7 కి.మీ. వేగంతో కదులుతూ, ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాన్ని(Puducherry coast) చేరుకుంది. రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు మరియు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ALSO READ:Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ …

Read More
Customs officials seize ₹200 crore worth cannabis at Bengaluru airport

Bengaluru airport | బెంగుళూరు ఎయిర్‌పోర్టులో రూ.200 కోట్ల గంజాయి సీజ్ 

Bengaluru Airport: బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో(Bengaluru International Airport) భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా బయటపడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.200 కోట్ల(₹200 crore) విలువ చేసే 273 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న నలుగురు విదేశీయుల వద్ద సంచులు, లగేజ్‌లలో అనుమానాస్పద పదార్థాలను గుర్తించిన అధికారులు వాటిని పరీక్షించగా అవి అధిక నాణ్యత గల గంజాయి అని తెలిసింది. ALSO READ:Telangana Movement History |…

Read More
Imran Khan in Adiala Jail during official update

Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరణించారనే సోషల్ మీడియాలో విస్తరించిన వార్తలను అడియాలా జైలు అధికారులు తేలికగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, జైల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. ALSO READ:Fake IPS Officer Arrested | ఫిల్మ్‌నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా స్పందిస్తూ, ఇమ్రాన్ ఖాన్ జైలులో సురక్షితంగా, అవసరమైన అన్ని సౌకర్యాలతో ఉంటున్నారని పేర్కొన్నారు….

Read More
IAS Santosh Verma receives show-cause notice over controversial remarks in Madhya Pradesh

బ్రాహ్మణుల కూతుళ్లపై కామెంట్లు: IAS సంతోష్ వర్మకు షోకాజ్ నోటీసులు

IAS Santosh Verma Controversy: ఇటివల IAS సంతోష్ వర్మ బ్రాహ్మణకూతుళ్ల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రాహ్మణుల కూతుళ్లపై చేసిన వ్యాఖ్యలతో ఐఏఎస్ అధికారి పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంతోష్ వర్మ వ్యాఖ్యలు ఏకపక్షంగా, తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐఏఎస్ (కండక్ట్) రూల్స్ – 1967 నిబంధనలను…

Read More

Muzammil Shaheen Marriage  Controversy | డాక్టర్ షహీన్‌ నా ప్రియురాలు కాదు భార్య

Delhi bomb conspiracy: ఢిల్లీ కారు బాంబు పేలుడు కుట్ర కేసు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన  నిందితుడు ముజమ్మిల్ షకీల్, (muzammil shaheen nikah)సహ నిందితురాలు డాక్టర్ షహీన్ షాహిద్(shaheen) తన ప్రియురాలు మాత్రమే కాదని, 2023 సెప్టెంబర్‌లో అల్ ఫలా యూనివర్సిటీ సమీపంలోని మసీదులో శరియా ప్రకారం పెళ్లి  చేసుకున్నట్లు విచారణ సంస్థలకు తెలిపాడు. మెహర్‌గా ₹5,000–₹6,000 ఇవ్వడానికి అంగీకరించినట్లు వివరించాడు. ఈ విషయం ఆమె మాజీ భర్తకు, పిల్లలకు కూడా…

Read More
Indian cricket team suffers 408-run defeat against South Africa in the Guwahati Test match

India vs South Africa | సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాజయం – దక్షిణాఫ్రికా వైట్‌వాష్

సొంత గడ్డపై భారత్ భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది. 549 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవగా, రవీంద్ర జడేజా (54) మాత్రమే ప్రతిఘటించాడు. సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత బ్యాటింగ్‌లైన్‌ప్‌ను చిత్తు చేశాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, యాన్సన్–ముత్తుస్వామి చెరో వికెట్ తీశారు. నాలుగో రోజు 27…

Read More