AP Minister Nara Lokesh announces recruitment of 4,300 lecturer posts

ఏపీలో త్వరలో 4,300 లెక్చరర్ పోస్టుల భర్తీ – మంత్రి నారా లోకేశ్ స్పష్టం

AP Lecturer Posts Recruitment:ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు”. విద్యార్థి మరియు యువజన సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా త్వరలో పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేశ్ తెలిపారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా వాతావరణాన్ని కాపాడాలని, అందుకే పోలిటికల్ స్పీచెస్‌కు క్యాంపస్‌లో అనుమతి…

Read More
Launch services between Nagarjuna Sagar and Srisailam

Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం

నాగార్జున సాగర్–శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకాభివృద్ధి దృష్ట్యా తిరిగి ప్రారంభిస్తున్న ఈ సేవలకు కొత్త టికెట్ రేట్లు కూడా విడుదలయ్యాయి. పెద్దలకు వన్‌వే ప్రయాణానికి రూ.2,000, రెండు వైపులా ప్రయాణానికి రూ.3,250గా అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలకు (వయసు 5 నుంచి 10) వన్‌వే ప్రయాణం రూ.1,600, రెండు వైపులా ప్రయాణం రూ.2,600గా టికెట్ ధరలు ఖరారు చేశారు. ALSO READ:RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ…

Read More
Cranes collapse accident causing death of English teacher in Payakaraopeta, Andhra Pradesh

క్రేన్ కూలి టీచర్ జోష్నా మృతి….విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత

అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట మండలం రాజానగరం ఉన్నత పాఠశాలలో జరిగిన దుర్ఘటనలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్‌(45) మృతి చెందారు.ఈ సంఘటనపై హోంమంత్రి వంగళపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో జరుగుతున్న కళావేదిక నిర్మాణ పనుల కోసం క్రేన్ సాయంతో శ్లాబ్‌ సామగ్రిని పైభాగానికి తరలిస్తుండగా, అకస్మాత్తుగా క్రేన్ కూలిపోయింది. ALSO READ:Telangana EMRS విజేతలకు CM రేవంత్ రెడ్డి అభినందనలు   ఆ సమయంలో పాఠశాల లోపలికి వెళ్తున్న ఉపాధ్యాయురాలిపై భారీ సామగ్రి పడటంతో…

Read More
Police seize 11 grams of MDM drug and arrest two youths in Guntur

Guntur MDM Drugs: నల్లపాడులో MDM డ్రగ్స్ పట్టివేత – ఇద్దరు యువకులు అరెస్ట్

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో MDM మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు  మెరుపు దాడులు చేయగా  ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈగలు టీం అందించిన సమాచారం ఆధారంగా సౌత్ డీఎస్పీ బాణోదయ పర్యవేక్షణలో పోలీసులు 11 గ్రాముల MDM డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విశాల్ (22), బత్తుల శ్రీనివాస్‌ (23)లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో బెంగుళూరు కి చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్ మరియు…

Read More
SIT officers questioning former TTD chairman YV Subba Reddy at his Hyderabad residence

YV Subba Reddy SIT | అంతా అధికారులే చేశారు… SIT విచారణలో సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)ని సిట్ నిన్న దాదాపు 12 గంటలపాటు విచారించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 10:30 వరకు సాగింది. ALSO READ:Dhanam Nagender Resignation | రాజీనామా చేసే…

Read More
Morning Star bus overturned near Pellakuru in Nellore district injuring six passengers

Nellore Bus Accident: నెల్లూరులో హైవేపై మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా – ఆరుగురికి గాయాలు 

Nellore Bus Accident: నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు(Pellakuru) మండలం సమీపంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌(Morning Star Travels)కు చెందిన బస్సు అదుపుతప్పి రోడ్డుపై  బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ALSO READ:INDIA Alliance | బిహార్ ఓటమి తర్వాత ఇండీ కూటమి బలోపేతం  ప్రమాద సమయంలో బస్సులో మొత్తం…

Read More
AP officials visiting farmers under Raitanna Mee Kosam awareness program

రైతన్నా మీ కోసం | ఈ నెల 24 నుంచి ప్రారంభం  

రాష్ట్రంలో రైతుల కోసం కొత్తగా ‘రైతన్నా మీ కోసం’ (Raitanna Mee Kosam)అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ప్రారంభించనుంది. రైతులకు ప్రత్యక్ష లాభాలు అందించే ఐదు ప్రధాన సూత్రాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ALSO READ:KTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత నవంబర్ 24 నుంచి 29 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోని రైతు ఇళ్లకు వెళ్లి పంట ఎంపిక,…

Read More