Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshNellore Bus Accident: నెల్లూరులో హైవేపై మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా – ఆరుగురికి గాయాలు 

Nellore Bus Accident: నెల్లూరులో హైవేపై మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా – ఆరుగురికి గాయాలు 

-

Chat on WhatsApp

Nellore Bus Accident: నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు(Pellakuru) మండలం సమీపంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌(Morning Star Travels)కు చెందిన బస్సు అదుపుతప్పి రోడ్డుపై  బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ALSO READ:INDIA Alliance | బిహార్ ఓటమి తర్వాత ఇండీ కూటమి బలోపేతం 

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంఘటన స్థలం వీడియో బయటకు వచ్చిన తర్వాత ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. వేగం అతిగా ఉండటం కారణమై ఉండవచ్చని ప్రాథమిక అంచనా.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp