విశాఖపట్నం రైల్వే మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణం: రైలు రాకపోకల్లో మెరుగుదల

విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైల్వే రాకపోకల్లో వచ్చే ఆలస్య సమస్యను పరిష్కరించేందుకు కొత్త మార్గాల నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రస్తుతం, విశాఖపట్నం స్టేషన్కు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకల సమయంలో కొన్ని పాసింజర్ రైళ్లు పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్లలో గంటల తరబడి నిలిపేయాల్సి వస్తోంది. ఈ సమస్య కారణంగా సూపర్ ఫాస్ట్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు కూడా వేగంగా గమ్యానికి చేరలేకపోతున్నాయి. ప్రధాన కారణం, ప్రస్తుతం ఉన్న రైలు మార్గాల సంఖ్య తక్కువగా ఉండటం. కొన్ని…

Read More

విజయవాడలో దసరా ఉత్సవాల కోసం భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు ప్రారంభం

దసరా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రాంతంలో భారీ భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సిద్ధం చేశారు. ఈసారి భద్రతా బందోబస్తు విధులు ‘ఈ-డిప్లాయ్‌మెంట్’ యాప్ ద్వారా కేటాయించబడ్డాయి. పోలీసులు ఎక్కడ రిపోర్ట్ చేయాలో, ఎక్కడ విధులు నిర్వహించాలో, వసతి, ఇతర సమాచారాన్ని యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. తొక్కిసలాటం లేకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన నేపధ్యంలో…

Read More

ఉత్తరాంధ్రలో వర్ష విరళం – రహదారులు మునిగిపోయి రాకపోకలకు అంతరాయం

ఉత్తరాంధ్ర ప్రాంతం వరుణుడి ఆగ్రహానికి అల్లాడిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలతో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు చిగురుటాకులా వణికాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో జీవన వ్యవస్థ అస్థవ్యస్థమైంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం విశాఖ జిల్లా కాపులుప్పాడలో నమోదైంది. అక్కడ ఒక్కరోజులోనే 15.3 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో 25 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో పరిస్థితి తీవ్రతరమైంది….

Read More

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు – రైలు రాకపోకలకు హెచ్చరికలు, పలు ప్రాంతాలు ముంపులో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి నిరంతర వర్షాల వలన పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు మాత్రమే కాకుండా రైలు మార్గాలు కూడా వరదనీటితో ప్రభావితమవుతున్నాయి. రైల్వే శాఖ సమాచారం ప్రకారం, పిడుగురాళ్ల – బెల్లంకొండ మధ్య వంతెన నంబర్-59 వద్ద వరదనీరు ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. అలాగే గుంటూరు – తెనాలి మధ్య వంతెన నంబర్-14,…

Read More
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం

తెలంగాణలో జూరాల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు విడుదల అయింది. జూరాల నుంచి శ్రీశైలానికి లక్షా 20వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. పెరిగిన వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం 873.90 అడుగులకు చేరింది. శ్రీశైలంలో నీటి ప్రవాహం పెరగడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ జలాశయానికి 67 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిని అధికారులు మించిపోయే నీటి ప్రవాహాన్ని సమర్థవంతంగా సమన్వయం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా…

Read More
చికెన్‌కు మించిన ప్రోటీన్

చికెన్‌కు మించిన ప్రోటీన్…

ప్రోటీన్ కోసం చికెన్‌ అన్నదే సాధారణంగా మనకు గుర్తుకొచ్చే ఎంపిక. కానీ ఇప్పుడు గ్రిల్డ్ చికెన్‌కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ప్రత్యామ్నాయాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎండు చేపలు (Dry Fish) వాటిలో ముందుంటాయి. తాజా గణాంకాల ప్రకారం, 100 గ్రాముల ఎండు చేపల్లో సుమారు 60 గ్రాముల ప్రోటీన్ లభిస్తోంది. ఇది చికెన్‌లో లభించే ప్రోటీన్‌ కంటే రెట్టింపు కన్నా ఎక్కువ. అంతేకాదు, పర్మేసన్ చీజ్ (Parmesan Cheese), ట్యూనా చేపలు (Tuna Fish) వంటి…

Read More