IPL 2026 Auction Players Final List

IPL 2026 Auction | 2026 ఐపీఎల్ వేలం..తుది జాబితాలో 350 మంది క్రికెటర్లు 

IPL 2026 Auction Players Final List: 2026 ఐపీఎల్ సీజన్ ప్లేయర్ల వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈసారి తుది జాబితాలో మొత్తం “350 మంది క్రికెటర్లు” ఉండగా, వీరిలో “240 మంది భారతీయ ఆటగాళ్లు” ఉన్నారు. మొత్తం 1390 మంది రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, పరీక్షలు పూర్తయ్యాక 350 మందిని మాత్రమే షార్ట్‌లిస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా ఆటగాడు “క్వింటన్ డీకాక్”(Quinton de Kock) కోటి రూపాయల బేస్‌ప్రైజ్‌తో లిస్ట్‌లో చేరాడు. తాజా వన్డే సిరీస్‌లో…

Read More
CM Revanth Reddy at Telangana Rising Global Summit during MoU signings with global companies

Telangana Rising Global Summit: రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో పెట్టుబడుల వరద…పలు కంపెనీలతో ఎంఓయూలు

Telangana Rising Global Summit: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు పెట్టుబడిదారుల సందడి కొనసాగింది. ఫ్యూచర్ సిటీ(FUTURE CITY)లో ఏర్పాటు చేసిన ఈ సమిట్‌కు దేశ–విదేశీ కంపెనీలు భారీ ఆసక్తి చూపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉండగా, పలు ప్రముఖ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలు(MoUs) కుదుర్చుకున్నాయి. ALSO READ:Indigo: ఇండిగో సంక్షోభం పై శీతాకాల సర్వీసులపై డీజీసీఏ కీలక నిర్ణయం గోద్రెజ్‌ జెర్సీ…

Read More
Interpol issues Blue Corner Notice for Luthra brothers in Goa fire case

Blue Corner Notice: లూథ్రా సోదరులపై ఇంటర్‌పోల్ అలర్ట్ 

Blue Corner Notice: గోవా(Goa)లోని ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు దేశం విడిచి థాయిలాండ్‌కు వెళ్లినట్టు గోవా పోలీసులు గుర్తించారు. ఈ పరిణామం నేపథ్యంలో లూథ్రా సోదరుల స్థానం, కదలికల వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్‌పోల్(Interpol) ద్వారా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలని గోవా పోలీసులు సీబీఐని అభ్యర్థించారు. ఇంటర్‌పోల్ కలర్-కోడ్ వ్యవస్థలోని…

Read More
Minister Anita addressing Tirupati assault case response

Home Minister Anita: తిరుపతి ఘటనపై హోంమంత్రి స్పందన – విద్యార్థినికి న్యాయం చేస్తాం

Home Minister Anita: తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం(Tirupati Sanskrit University)లో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కేసు ప్రగతిపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు సేకరించేందుకు, సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు ఒడిశాకు ప్రత్యేక…

Read More
PM Modi speaking in Parliament on Vande Mataram 150th anniversary

PM Modi on Vande Mataram | వందేమాతరం కేవలం పాట కాదు… అది దేశ ఆత్మగౌరవం

PM Modi on Vande Mataram: వందేమాతరం కేవలం పాట కాదని, ఇది భారతీయ దార్శనికతను ప్రతిబింబించే శాశ్వత దిక్సూచి అని ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రకటించారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చను ప్రారంభిస్తూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ గీతం యుద్ధ నినాదంగా నిలిచిందని తెలిపారు. స్వాతంత్ర్య సమర కాలంలో ఈ గీతం దేశానికి ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు. వందేమాతరం 100…

Read More
AP women loan scheme financial benefit announcement

AP women loan scheme: ఏపీ మహిళలకు సర్కార్ శుభవార్త | 48 గంటల్లో ఖాతాల్లో రూ.8 లక్షలు

AP women loan scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతం కోసం శ్రీకారం చుట్టింది. స్త్రీనిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీపై రూ.1 లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణ సదుపాయం అందిస్తోంది. పిల్లల ఉన్నత విద్య, పెళ్లి  ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి కుటుంబాల భారం తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా రుణాలు నేరుగా 48 గంటల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ…

Read More
Gold coins and jewelry showing increased gold rates in India

Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్….బంగారం ధర ఎంత అంటే 

Gold Rates Today: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. క్రిస్మస్‌కు ముందైనా తగ్గుతాయేమోనని భావించిన వినియోగదారులకు తాజా రేట్లు నిరాశ కలిగించాయి. బంగారం ధరలు తరచూ మారుతున్న నేపథ్యంలో, సోమవారం కూడా తులం పసిడిపై ₹270 పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,420 వద్ద ట్రేడ్ అవుతోంది. ALSO READ:పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇక 22…

Read More