Ibomma Ravi during cyber crime police investigation in Hyderabad

Ibomma Ravi Case | ‘పోటీలేని వ్యాపారమని పైరసీ’ చేశా..విచారణలో సంచలన విషయాలు

ibomma ravi: తెలుగు సినీ ఇండస్ట్రీని గజగజలాడించిన పైరసీ కేసులో ఐబొమ్మ రవి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల అరెస్ట్‌ అయిన రవిని పోలీసులు మూడోసారి సైబర్‌క్రైమ్ కస్టడీకి అప్పగించారు. నాంపల్లి కోర్టు 12 రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది. కస్టడీ విచారణలో రవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. తాను సినిమా వెబ్‌పోర్టల్స్‌కు కేవలం సేవలు మాత్రమే అందించానని, ఇతర ఉద్యోగాల మాదిరిగానే దీనిని ఎంపిక చేసుకున్నానని…

Read More
Telangana farmers receiving paddy bonus amount in bank accounts

Telangana Farmers | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్…క్వింటాల్‌కు 500 బోనస్

Telangana Farmers: తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆదాయం పెంపుదల లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన సన్న వడ్ల బోనస్ పంపిణీని అధికారికంగా ప్రారంభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. సన్న రకాల వడ్లను సాగు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.649.84 కోట్ల నిధులను విడుదల చేసింది….

Read More
Prabhas in Spirit movie directed by Sandeep Reddy Vanga

Spirit Movie Update | బాహుబలి, కేజీఎఫ్ తరహాలో ప్రభాస్ ‘స్పిరిట్’?

Spirit Movie: టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’(spirit)పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ వంటి సినిమాలతో తన రా అండ్ రస్టిక్ మేకింగ్‌ను నిరూపించిన వంగా, ఈసారి ప్రభాస్‌తో మరో లెవెల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమాను బాహుబలి, కేజీఎఫ్ తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు వంగా కథను సిద్ధం…

Read More
Assam train accident elephants

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..ఏనుగులను ఢీకొని  పట్టాలు తప్పిన  ట్రైన్ 

Assam Train Accident | అస్సాంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదం(Train Accident) కలకలం సృష్టించింది. సైరాంగ్ నుంచి దిల్లీకి బయలుదేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌(Rajdhani Express) హొజాయ్ జిల్లా పరిధిలో ఏనుగుల మందను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికారుల వివరాల ప్రకారం ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జరిగింది. రైలు ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే…

Read More
Balakrishna and Akhanda 2 team performing special pooja at Kashi Vishwanath temple

Akhanda 2 Success Meet |  అఖండ 2  భారతీయులందరి సినిమా నందమూరి బాలకృష్ణ 

Akhanda 2: డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “అఖండ 2” సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో భాగంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర బృందం వారణాసిని సందర్శించింది. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ‘అఖండ 2’ కేవలం తెలుగు సినిమా కాదని, భారతీయులందరికీ సంబంధించిన చిత్రమని…

Read More
Sabarimala temple linked to gold idol misuse case under ED investigation

Sabarimala gold idol misuse case | బంగారు విగ్రహాల కేసులో ఈడీ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్  గ్రీన్ 

Sabarimala Case: శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)కు కొల్లాం విజిలెన్స్‌ కోర్టు అనుమతి మంజూరు చేసింది. కేసుకు సంబంధించిన అన్ని కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సంబంధిత దస్త్రాలను ఈడీకి అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)ను కోర్టు ఆదేశించింది. ALSO READ:Congress | అదృష్టం ఉంటే మంత్రి పదవి వరిస్తుంది..రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు …

Read More
Komatireddy Rajagopal Reddy speaking about Telangana cabinet expansion

Congress | అదృష్టం ఉంటే మంత్రి పదవి వరిస్తుంది..రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీశాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటివరకు రెండు దఫాలుగా మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదట సీఎంతో కలిసి 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. అనంతరం మహమ్మద్ అజారుద్దీన్ చేరడంతో మంత్రుల సంఖ్య 16కి పెరిగింది….

Read More