Rohit Sharma speaking about retirement after World Cup loss

2023 వరల్డ్ కప్ తరువాత మానసిక ఒత్తిడికి గురయ్యాను….రోహిత్ సంచలన వ్యాఖ్యలు 

Rohit Sharma Retirement: 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. స్వదేశంలో జరిగిన ఆ ప్రపంచకప్‌లో లీగ్ దశలో వరుసగా తొమ్మిది విజయాలతో భారత్ దూకుడు చూపినప్పటికీ, ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. డిసెంబర్ 21న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్ శర్మ, ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో చాలా మానసిక ఒత్తిడికి…

Read More
BharatPe and YES Bank launching Pay Later UPI credit service

BharatPe Pay Later | YES Bank తో కలిసి భారత్‌పే కొత్త UPI క్రెడిట్ సేవ

BharatPe Pay: భారతదేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే, YES బ్యాంక్ భాగస్వామ్యంతో ‘Pay Later with BharatPe’ అనే కొత్త UPI క్రెడిట్ సేవలను ప్రారంభించింది. NPCI ఆధారితంగా పనిచేసే ఈ సర్వీస్ ద్వారా చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులకు తక్షణ రుణ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా కంపెనీ వెల్లడించింది. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఏ UPI QR కోడ్ స్కాన్ చేసినా, ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్ రీచార్జ్‌లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు వంటి వాటిని…

Read More
RSS chief Mohan Bhagwat speaking at an event in Kolkata

Mohan Bhagwat Statement | భారత్ హిందూ దేశమే…మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు 

RSS Chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భాగవత్ మరోసారి భారత్ ఒక హిందూ దేశమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రత్యేకంగా రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని, ఇది వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన ‘100 వ్యాఖ్యాన్ మాల’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సంస్కృతిని గౌరవించేంతవరకూ దేశం హిందూ దేశంగానే కొనసాగుతుందని పేర్కొన్న భాగవత్‌, భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని…

Read More
India and New Zealand finalize a historic free trade agreement after talks between PM Modi and PM Christopher Luxon

PM Modi – Luxon | మోడీ–లక్సన్ ఫోన్ సంభాషణలో కీలక ఒప్పందం

PM Modi – Luxon: భారత్–న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు దోహదపడే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా కుదిరినట్లు నేతలిద్దరూ సంయుక్తంగా ప్రకటించారు. సుమారు తొమ్మిది నెలల పాటు సాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం తుది రూపం దాల్చినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్…

Read More
AP Home Minister Vangalapudi Anitha addressing media on law and order issues

చదువుకునే చేతులతో రాజకీయాలు చేయించొద్దు…రప్పా రప్పా ప్లెక్సీలపై హోంమంత్రి ఆగ్రహం 

Minister Anitha: వైసీపీకి ప్రజలు ఇప్పటికే గట్టి బుద్ది చెప్పారు అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వైసీపీ(ysrcp) బాధ్యతారహిత ప్రతిపక్షంగా మారిందని విమర్శించారు. చిన్న పిల్లలతో ‘రప్పా రప్పా’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేయించడం ద్వారా నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ పోలీసుల బాధ్యత కాగా, రౌడీ మూకలను నియంత్రించడం పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు…

Read More
China made rifle scope found near NIA office in Jammu Kashmir

NIA కార్యాలయం సమీపంలో చైనా రైఫిల్ స్కోప్ లభ్యం..అప్రమత్తమైన భద్రతా దళాలు

Rifle Scope: జమ్మూకశ్మీర్‌లో భద్రతా వర్గాల్లో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయానికి సమీపంలోని సిద్రా ప్రాంతంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (scope) లభ్యమైంది. ఈ ఘటన భద్రతా దళాలను పూర్తిగా అప్రమత్తం చేసింది. జమ్మూ జిల్లా శివార్లలోని సిద్రా ప్రాంతంలోని అస్రారాబాద్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఈ వస్తువు బయటపడింది. చిన్నారి దానిని బొమ్మగా భావించి ఆడుతుండగా గ్రామస్థులు గమనించి, అది…

Read More
Proposed world tallest Mahatma Gandhi statue at Bapu Ghat Musi River Hyderabad

ప్రపంచంలోనే అతి ఎత్తైన గాంధీ విగ్రహం…ఎక్కడంటే ?

Telangana News: హైదరాబాద్‌ మూసీ నదికి పునర్జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్‌ వద్ద “ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని” ఏర్పాటు చేయనున్నారు. 2026 ఉగాది పండుగ రోజున ఈ భారీ పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విగ్రహంతో పాటు గాంధీజీ బోధనలు, సత్యాగ్రహ ఉద్యమాలను వివరించే అత్యాధునిక మ్యూజియం, ధ్యాన మందిరాలు, గ్రంథాలయాలు నిర్మించనున్నారు. ఇది కేవలం విగ్రహం…

Read More