sudha murty on india partition

sudha murty on india partition | దేశ విభజన’పై సుధామూర్తి వ్యాఖ్యలు

Sudha Murty: దేశ చరిత్ర, ముఖ్యంగా దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను నేటితరం పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాలని రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి అన్నారు. భవిష్యత్తును అర్థం చేసుకోవాలంటే చరిత్రపై అవగాహన ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో జరుగుతున్న జైపుర్ సాహిత్య వేడుకలో పాల్గొన్న సందర్భంగా సుధామూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చరిత్ర తెలియకపోతే భవిష్యత్తును అర్థం చేసుకోవడం కష్టం. దేశ విభజన అనేది ఒక తప్పుడు నిర్ణయం. భారత సంప్రదాయాలు, భాషలు తెలియని…

Read More
India vs Bangladesh U19 Handshake Snub Creates Buzz at World Cup Match

India vs Bangladesh U19: టాస్ దగ్గరే టెన్షన్..షేక్‌హ్యాండ్‌ లేకుండానే అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్

India vs Bangladesh U19: జింబాబ్వే బులేవాయో వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ ఆసక్తికర మలుపు తిరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ కెప్టెన్ గైర్హాజరు బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజీజ్ హకీం తమీమ్ అనారోగ్య కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. టాస్ దగ్గరే అసాధారణ పరిస్థితి టాస్…

Read More
Hyderabad Police Commissioner Sajjanar warns citizens against viral social media Lucky Draw scams

లక్కీ డ్రా’ మోసాలపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ హెచ్చరిక….చట్ట ప్రకారం చర్యలు తప్పవు

ఇన్‌ఫ్లుయెన్సర్ల కొత్త మోస పద్ధతులు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లు నిషేధం అయ్యిన తర్వాత, కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లు “లక్కీ డ్రా” పేరుతో కొత్త రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల ఆశలను ఆశ్రయంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.  చట్ట ప్రకారం చర్యలు తప్పవు ఈ తరహా మోసాలపై “Prize Chits & Money Circulation Schemes Act, 1978” ప్రకారం కేసులు నమోదు చేస్తారు. సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా స్టార్‌లు అయినా ఎవరికి…

Read More
Cybercrime authorities warn against viral PhonePe links promising ₹5,000 during Sankranti. Clicking fake links can steal bank details and personal data

PhonePe Scam | రూ.5,000 వస్తున్నాయి అని కాకృతి పడితే..ఇక అంతే సంగతి 

PhonePe Scam: సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల ద్వారా ప్రజలను మోసం చేసేందుకు  ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న “ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే రూ.5,000(PhonePe Link ₹5,000) మీ ఖాతాలో పడతాయి” వంటి మెసేజ్‌లు మొదట నమ్మలేనట్టే ఉంటాయి. అయితే, కొన్ని బాధితులు నిజంగానే డబ్బులు వచ్చాయని అనిపించేలా చూపించబడినందున, సైబర్ క్రైమ్(CYBER CRIME) పోలీసులు హెచ్చరిస్తున్నారు. ALSO READ:ఇలాంటి రికార్డ్స్ మెగాస్టార్ కే  సాధ్యం…..All Time Record..ఎంతంటే ?…

Read More
Virat Kohli, Kuldeep Yadav Visit Mahakaleshwar Temple in Ujjain

Bhasma Aarti at Mahakaleshwar Temple | ఉజ్జయిని మ‌హాకాలేశ్వర ఆలయంలో టీమిండియా క్రికెటర్లు

Bhasma Aarti at Mahakaleshwar Temple: ఉజ్జయినిలోని మ‌హాకాలేశ్వ‌రుడి ఆల‌యంలో టీమిండియా క్రికెటర్లు భక్తి తమ భక్తిని చాటుకున్నారు. ప్రధాన బ్యాటర్ “విరాట్ కోహ్లీ”, స్పిన్నర్ “కుల్దీప్ యాదవ్” భస్మ హారతి పూజలో పాల్గొని దేవుడికి నమస్కరించారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ “టి దిలీప్” కూడా ప్రత్యేక పూజలో హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడుతున్న కోహ్లీ, రేపు ఇండోర్‌లో జరగనున్న మూడో వన్డేకు ముందు ఉదయం 4 గంటలకు ఆలయంలో విచ్చేశారు. “నంది హాల్‌లో” కూర్చున్న క్రికెటర్లకు పూజారులు…

Read More
Silver prices surged again today, rising by Rs 3,000 per kg in the bullion market

మళ్లీ భారీగా పెరిగిన వెండి ధరలు…బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఎంతంటే ?

Silver Rates Today: వెండి కొనే వారికీ షాక్. తగ్గినట్లే  తగ్గి మళ్ళీ పుంజుకున్న వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగి బులియన్ మార్కెట్‌లో కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల రూ.3 లక్షల మార్కును దాటిన వెండి ధర మరోసారి రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది. కనుమ రోజున స్వల్పంగా తగ్గిన వెండి ధర, ఈ రోజు ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఈ రోజు కిలో వెండి ధర రూ.3,000 పెరిగి దేశీయ బులియన్ మార్కెట్‌లో రూ.2,95,000 వద్ద ట్రేడ్…

Read More
Kangana Ranaut Reacts to BJP’s Big Win in BMC Elections, Recalls 2020 Office Demolition

Kangana Ranaut: బీజేపీ విజయం… శివసేనపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్(Maharashtra Muncipla Corporation Elections) ఎన్నికల్లో BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం అందరికి తేసలిసిందే. ముఖ్యంగా బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఫలితాలపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో ముంబయి(Mumbai)లో తన కార్యాలయాన్ని కూల్చివేసిన ఘటనను గుర్తు చేసుకున్న కంగనా, అప్పటి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన…

Read More