పానిపట్ స్కూల్‌లో బాలుడిపై అమానుష దాడి: ప్రిన్సిపాల్, డ్రైవర్‌పై కేసు

హర్యానా రాష్ట్రం పానిపట్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన అతి దారుణమైన విద్యార్థి దాడి ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది. రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని హోంవర్క్ చేయలేదనే చిన్న కారణంతో తలకిందులుగా వేలాడదీసి, దారుణంగా కొట్టిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ కావడంతో పాఠశాలల్లో పిల్లల భద్రతపై ప్రశ్నలు ముడిపడుతున్నాయి. పానిపట్‌లోని జట్టల్ రోడ్డులో ఉన్న ఈ ప్రైవేట్ పాఠశాలలో, ముఖిజా కాలనీకి చెందిన…

Read More

“యాదగిరిగుట్ట లాడ్జిలో మైనర్ బాలికలపై లైంగికదాడి – ముగ్గురు యువకులు, లాడ్జి యజమాని అరెస్ట్”

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సరదాగా గడిపేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ముగ్గురు మైనర్ బాలికలు అఘాయిత్యానికి గురైన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహం రేపుతోంది. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం, తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఈ నెల 20న పాఠశాలలో బతుకమ్మ వేడుకలున్నాయని చెప్పి ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. తల్లిదండ్రులకు స్కూల్‌కి వెళ్తున్నామని నమ్మబలికిన ఈ ముగ్గురు బాలికలు సికింద్రాబాద్ మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ బస్టాప్‌కి చేరుకున్నారు. అక్కడ…

Read More

కల్తీ మద్యం కాళరాత్రి: బ్రాండెడ్ సీసాల్లో విషం, గ్రామాల్లో ప్రాణాలకు ముప్పు

రాష్ట్రంలో రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒకవైపు చెలరేగుతుంటే, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ మద్యం రూపంలో ఒక భయంకరమైన ముప్పు ప్రజల ప్రాణాలను మింగేస్తోంది. మద్యం షాపుల లైసెన్స్ గడువు ముగియబోతుండటంతో, అధికారికంగా వైన్స్ షాపుల్లో మద్యం స్టాక్ నిల్వ లేకపోవడం, అక్రమ దందాలకు మార్గం సుగమం చేసింది. ఈ పరిస్థితుల్లో స్పిరిట్ కలిపిన నకిలీ మద్యం గ్రామాల్లోకి ఎర్ర ప్రవాహంలా చేరి ప్రజలను తీవ్రమైన అనారోగ్యాలకు గురి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు…

Read More
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబం వద్ద రూ. లక్ష కోట్లు ఉన్నాయని ఆరోపించి, వరద సహాయ నిధిగా రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శ

‘పదేళ్ల పాలనలో రూ.లక్ష కోట్లు వెనకేశారు.. రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితిలో కనీసం రూ.2 వేల కోట్లన్నా సీఎం సహాయ నిధికి ఇవ్వొచ్చు కదా’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పర్యటించి వరద…

Read More
సీఎం రేవంత్ రెడ్డి, హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం.

రంగనాథ్‌కు మ‌రో కీల‌క బాధ్య‌త

ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ)ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంస్థ‌కు క‌మిష‌న‌ర్‌గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌ను అప్ప‌గించే యోచ‌న‌లో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.   హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా రంగ‌నాథ్‌ను నియ‌మిస్తార‌ని స‌మాచారం….

Read More