Police investigation scene after the BRS–Congress clash in Suryapet

బీఆర్ఎస్–కాంగ్రెస్ ఘర్షణలో ఒకరు మృ*తి, పలువురికి గాయాలు

Suryapet News: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మక రూపాన్ని దిద్దుకుంది. కర్రలు, రాళ్లతో జరిగిన పరస్పర దాడుల్లో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. మృతుడు బీఆర్ఎస్ వార్డు మెంబర్ అభ్యర్థి మామ ఉప్పుల మల్లయ్యగా గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో మల్లయ్య తీవ్రంగా గాయపడి, ఆస్పత్రికి తరలింపు సమయంలో మార్గ మధ్యలో మరణించినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని సూర్యాపేట ప్రభుత్వ…

Read More
Tirupati police station where a minor student filed a POCSO case

Tirupati Crime | విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో డ్రైవర్‌పై పోక్సో కేసు

Tirupati Crime News: తిరుపతిలో పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు అయింది. ఎస్వీ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ  మరో హాస్టల్‌కు మారే సమయంలో ర్యాపిడో(Rapido) ద్వారా ఆటో బుక్‌ చేసింది. ఆ సమయంలో డ్రైవర్‌ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఫోన్‌ నంబర్‌ తీసుకున్న అతడు తరచూ ఆమెతో సంప్రదిస్తూ ఏమైనా కావాలంటే సాయం చేస్తానని చెప్పేవాడు. ALSO READ:ఇండోనేషియా జకార్తాలో భారీ అగ్నిప్రమాదం | Jakarta building fire Accident…

Read More
Seven-storey building fire in Jakarta, Indonesia

ఇండోనేషియా జకార్తాలో భారీ అగ్నిప్రమాదం | Jakarta building fire Accident

Jakarta Indonesia: ఇండోనేషియా రాజధాని జకార్తాలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఏరియల్ సర్వే కోసం డ్రోన్ల తయారీ మరియు పరిశోధన కార్యకలాపాలు నిర్వహించే ఏడంతస్తుల కార్యాలయ భవనంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఘటన సమయంలో భవనంలో పనిచేస్తున్న పలువురు బయటకు రాలేకపోవడంతో ఘటన తీవ్రత పెరిగింది.ఇప్పటి వరకు “20 మంది ప్రాణాలు కోల్పోగా“, మరికొందరు అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ALSO READ:Telangana Rising Global Summit: రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో పెట్టుబడుల వరద…పలు కంపెనీలతో ఎంఓయూలు మంటలు వేగంగా…

Read More
IPL 2026 Auction Players Final List

IPL 2026 Auction | 2026 ఐపీఎల్ వేలం..తుది జాబితాలో 350 మంది క్రికెటర్లు 

IPL 2026 Auction Players Final List: 2026 ఐపీఎల్ సీజన్ ప్లేయర్ల వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈసారి తుది జాబితాలో మొత్తం “350 మంది క్రికెటర్లు” ఉండగా, వీరిలో “240 మంది భారతీయ ఆటగాళ్లు” ఉన్నారు. మొత్తం 1390 మంది రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, పరీక్షలు పూర్తయ్యాక 350 మందిని మాత్రమే షార్ట్‌లిస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా ఆటగాడు “క్వింటన్ డీకాక్”(Quinton de Kock) కోటి రూపాయల బేస్‌ప్రైజ్‌తో లిస్ట్‌లో చేరాడు. తాజా వన్డే సిరీస్‌లో…

Read More
CM Revanth Reddy at Telangana Rising Global Summit during MoU signings with global companies

Telangana Rising Global Summit: రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో పెట్టుబడుల వరద…పలు కంపెనీలతో ఎంఓయూలు

Telangana Rising Global Summit: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు పెట్టుబడిదారుల సందడి కొనసాగింది. ఫ్యూచర్ సిటీ(FUTURE CITY)లో ఏర్పాటు చేసిన ఈ సమిట్‌కు దేశ–విదేశీ కంపెనీలు భారీ ఆసక్తి చూపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉండగా, పలు ప్రముఖ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలు(MoUs) కుదుర్చుకున్నాయి. ALSO READ:Indigo: ఇండిగో సంక్షోభం పై శీతాకాల సర్వీసులపై డీజీసీఏ కీలక నిర్ణయం గోద్రెజ్‌ జెర్సీ…

Read More
Interpol issues Blue Corner Notice for Luthra brothers in Goa fire case

Blue Corner Notice: లూథ్రా సోదరులపై ఇంటర్‌పోల్ అలర్ట్ 

Blue Corner Notice: గోవా(Goa)లోని ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు దేశం విడిచి థాయిలాండ్‌కు వెళ్లినట్టు గోవా పోలీసులు గుర్తించారు. ఈ పరిణామం నేపథ్యంలో లూథ్రా సోదరుల స్థానం, కదలికల వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్‌పోల్(Interpol) ద్వారా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలని గోవా పోలీసులు సీబీఐని అభ్యర్థించారు. ఇంటర్‌పోల్ కలర్-కోడ్ వ్యవస్థలోని…

Read More
Minister Anita addressing Tirupati assault case response

Home Minister Anita: తిరుపతి ఘటనపై హోంమంత్రి స్పందన – విద్యార్థినికి న్యాయం చేస్తాం

Home Minister Anita: తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం(Tirupati Sanskrit University)లో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కేసు ప్రగతిపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు సేకరించేందుకు, సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు ఒడిశాకు ప్రత్యేక…

Read More