TSRTC launches new electric buses in Hyderabad with expanded routes

Telangana Transport |  ప్రయాణికులకు గుడ్ న్యూస్….కొత్తగా  ప్రారంభించిన EV బస్సులు.. 

Telangana Transport: తెలంగాణలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల విస్తరణను వేగవంతం చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాణిగంజ్‌ డిపోలో 65 మెట్రో ఎక్స్‌ప్రెస్ EV బస్సులను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 810 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, హైదరాబాద్–సికింద్రాబాద్ నగరాల్లో 300 బస్సులు సేవలందిస్తున్నాయి. జనవరి చివరి నాటికి మరో 175 ఈవీ బస్సులు చేరడంతో నగరంలో మొత్తం 540 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి…

Read More
Supreme Court hearing updates in Telangana phone tapping case

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం…డేటా డిలీట్ చేశారా?

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సుప్రీంకోర్టులో రేపటికి వాయిదా పడింది. కేసు దర్యాప్తుకు సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయవాది ధర్మాసనానికి కీలక విషయాలు వెల్లడించారు. కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తు సంస్థతో సహకరించడం లేదని, విచారణను ఆలస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ALSO READ:ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్‌ కోహ్లీ.. నెంబర్‌ వన్‌గా రోహిత్‌ శర్మ ప్రభాకర్ రావు తమతో “ఆటలాడుతున్నాడు”…

Read More
Virat Kohli and Rohit Sharma in ICC ODI rankings top positions

ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్‌ కోహ్లీ.. నెంబర్‌ వన్‌గా రోహిత్‌ శర్మ

ICC ODI Rankings: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli), రోహిత్‌ శర్మ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.  సోషల్ మీడియాలో రోకో(RO-KO) హావా నడుస్తుంది అని నీటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్న రోహిత్‌ శర్మ(Rohit Sharma) తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో మొత్తం 302 పరుగులు సాధించాడు….

Read More
Fire personnel working to control the blaze at the seven-storey textile building in Surat

Surat Fire Accident | సూరత్ టెక్స్‌టైల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Surat Fire Accident: గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఏడంతస్తుల టెక్స్‌టైల్ భవంతిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి  చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు ప్రారంభించారు. సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక వాహనాలు సంఘటనాస్థలిలో పనిచేస్తున్నాయి. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ALSO…

Read More
PM Modi highlighting unclaimed financial assets in his LinkedIn post

Pm Modi on Uncliamed Assets | క్లెయిమ్‌ చేయని ఆస్తులపై మోదీ కీలక ప్రకటన

Pm Modi on Uncliamed Assets: దేశవ్యాప్తంగా క్లెయిమ్‌ చేయని ఆస్తులపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లింక్డ్‌ఇన్‌(Linkdin)లో బుధవారం పోస్ట్ చేసారు. ప్రజలు మరిచిపోయిన లేదా ఇప్పటివరకు అందని నిధులను తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అని ఆయన తెలిపారు. ‘మీ ధనం–మీ హక్కు’ అని స్పష్టం చేస్తూ, ఈ నిధులను సులభంగా పొందేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ALSO READ:H-1B VISA షాక్…అపాయింట్‌మెంట్లు 2026కి వాయిదా  ప్రస్తుతం దేశవ్యాప్తంగా…

Read More
Salman Khan Ventures signs major investment pact for a film studio and township in Telangana

Salman Khan Investment | తెలంగాణలో  సల్మాన్ ఖాన్ వెంచర్స్ భారీ పెట్టుబడి..ఏకంగా 10 వేల కోట్లు  

Salman Khan Investment : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో(Telangana Global Summit)బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు చెందిన వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్దమొత్తం పెట్టుబడిని ప్రకటించింది. దాదాపు రూ.10 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ మరియు అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు సిద్ధమైందని సంస్థ తెలిపింది. ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతం, రంగారెడ్డి జిల్లా కందుకూరు వద్ద ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ టౌన్‌షిప్‌లో ఛాంపియన్‌షిప్ గోల్ఫ్ కోర్సు, ప్రీమియం నివాస స్థలాలు, రేస్…

Read More
US Embassy announcement on postponed H-1B visa appointments

H-1B VISA షాక్…అపాయింట్‌మెంట్లు 2026కి వాయిదా 

H-1B VISA : H-1B వీసాతో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వలనే భారత్‌లో వీసా ప్రాసెస్‌లో గందరగోళం ఏర్పడింది. ఈ విధానం ప్రభావంతో దేశవ్యాప్తంగా H-1B వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీనిపై అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్‌ ద్వారా స్పందించింది. ఇప్పటికే మీకు ఈమెయిల్‌ ద్వారా షెడ్యూల్‌ అపాయింట్‌మెంట్‌ వచ్చి ఉంటే, కొత్తగా ఇచ్చిన తేదీకి మాత్రమే హాజరుకావాలని…

Read More