ED notice issued to Kerala CM over KIIFB masala bond FEMA violation case

ED Issues Notice to Kerala CM | కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు

ED Issues Notice to Kerala CM: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు సీఎం వ్యక్తిగత కార్యదర్శి అబ్రహం, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌లకు కూడా అందాయి. 2019లో జరిగిన మసాలా బాండ్‌ల జారీ ప్రక్రియలో విదేశీ మారకపు నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ALSO READ:Kerala Trp Scam:టీఆర్పీ రేటింగ్స్…

Read More
Leaders paying tribute to Police Kishtayya on his death anniversary in Gajwel

తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి: గజ్వేల్‌లో నివాళులు

Police Kishtayya Telangana Movement Tribute: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య(Police Kishtayya) వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి బాస్కర్, ముదిరాజ్ సంఘం నాయకులు గుంటుకు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీస్ కిష్టయ్య త్యాగం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిందని నాయకులు పేర్కొన్నారు. ALSO READ:Tamil Nadu Bride | మొదటి రాత్రే లైంగిక సంబంధానికి నిరాకరించిన…

Read More
Tamil Nadu newlywed bride assaulted and confined by husband

Tamil Nadu Bride | మొదటి రాత్రే లైంగిక సంబంధానికి నిరాకరించిన వధువు…సైకోగా మారిన భర్త

Tamil Nadu Bride Assault Case: తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణికి చెందిన ఒక యువతికి, వివాహ సమాచార కేంద్రం ద్వారా పురసైవాక్కంకు చెందిన అగస్టిన్ జోష్వాతో తిరుత్తణి ప్రాంతానికి చెందిన యువకుడు  నవంబర్ 23న కుటుంబాల సమ్మతితో వివాహం అయింది. మొదటి రాత్రే భార్య “ముందుగా మనం ఒకరినొకరు అర్థం చేసుకుందాం, ఆ తర్వాతే సంబంధం పెట్టుకుందాం” అని చెప్పడంతో అగస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. తరువాతి రోజు  కూడా ఇదే విషయంపై వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కోపంతో…

Read More
lok sabha discussion on ap hostel food poisoning issue

AP hostel food poisoning issue: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఆగ్రహం 

AP hostel food poisoning issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి(MP Dr. Gurumurthy) లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కేసులు తాను తీవ్రంగా గమనించినట్లు పేర్కొన్నారు. పరిశుభ్రత లోపం, ఆహారం–నీటి నాణ్యతపై నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రాష్ట్రాలతో సమన్వయం గురించి ప్రశ్నించారు. ALSO…

Read More
Bangarigadda village sarpanch seat finalized for 73 lakhs

దక్కించుకున్న సర్పంచ్ పదవి రూ.73 లక్షలకు ఏకగ్రీవం 

Sarpanch Election: నల్గొండ జిల్లా చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామ(Bangarigadda village) పంచాయతీలో సర్పంచ్ పదవి ఎన్నికలు విలక్షణంగా మారాయి. ఈసారి సర్పంచ్‌గా పోటీకి మొత్తం 11 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే గ్రామంలో జరుగుతున్న కనకదుర్గ ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో స్థానికులు ఏకగ్రీవానికి ముందుకొచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల తర్వాత సర్పంచ్ పదవిని వేలంపాట ద్వారా నిర్ణయించాలని తేలింది. ALSO READ:Telangana Vision 2047: రేవంత్…

Read More
Revanth Reddy

Telangana Vision 2047: రేవంత్ విజన్ 2047తో అభివృద్ధి ప్లాన్ 

Telangana Vision 2047: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి శిఖరాలకు చేర్చే లక్ష్యంతో క్యూర్, ప్యూర్, రేర్(Cure–Pure–Rare) అనే మూడు ఆర్థిక జోన్ల మోడల్‌ను ప్రకటించారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ISB, నీతి ఆయోగ్‌తో పాటు లక్షలాది మంది ప్రజల సూచనలు తీసుకున్నారు. హైదరాబాద్  (ఓఆర్ఆర్)  లోపలి భాగం క్యూర్ జోన్‌గా గుర్తించబడగా, కాలుష్యం లేని నెట్-జీరో సర్వీస్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని…

Read More
students throwing books out of college window during flying squad check

ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass Copying Incident

Osmania University: హైదరాబాద్ మలక్పేటలోని ఓ కాలేజీలో జరిగిన ఓయూ డిగ్రీ పరీక్షలు వివాదాస్పదంగా మారాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తోందని సమాచారం అందుకున్న తర్వాత, పరీక్ష రాస్తున్న కొంతమంది విద్యార్థులు పుస్తకాలు, సెల్‌ఫోన్లు, నోట్లు వెంటనే కిటికీల్లోంచి కిందకు విసిరేసినట్లు తెలుస్తోంది. ALSO READ:Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు  ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రోడ్డుపై నడుస్తున్న వారిపై పుస్తకాలు పడటం, పై అంతస్తు…

Read More