Safran Aerospace facility launched at GMR Aero Park in Hyderabad

Safran Aerospace Hyderabad: తెలంగాణలో కొత్త ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ గ్రూప్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా (SAESI) యూనిట్‌ను జీఎంఆర్ ఎయిరోపార్క్ SEZ‌లో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగుళూరు–హైదరాబాద్‌ను అధికారిక డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని కేంద్రానికి…

Read More

సుల్తాన్‌పూర్‌లో హ్యూవెల్ కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభం – కేటీఆర్ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ పార్క్‌లో హ్యూవెల్ (Huwel) సంస్థ ప్రారంభించిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ హ్యూవెల్ సంస్థను అభినందిస్తూ, కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలపై ప్రశంసలు కురిపించారు. కోవిడ్ సమయంలో హ్యూవెల్ కృషి: కేటీఆర్ మాట్లాడుతూ, “రూ.6,000 ఖర్చయ్యే ఆర్టీపీసీఆర్ టెస్టును కేవలం రూ.12కే అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇదే” అని కొనియాడారు. ఇది సామాన్యుడికి…

Read More