ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెల జీతాలను 2,44,565 ఉద్యోగులకు నిలిపివేసింది. ఆస్తి వివరాలు అందించకపోవడంతో చర్య తీసుకోగా, 71% ఉద్యోగులు మాత్రమే వివరాలు అప్‌లోడ్ చేశారు.

UP ప్రభుత్వం 2.44 లక్షల ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏకంగా 2,44,565 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆస్తి వివరాలు వెల్లడించని ఉద్యోగులు అందరికీ ఆగస్టు నెల జీతాలను నిలిపివేసింది. ఉద్యోగులు ఆన్‌లైన్‌ వేదికగా తమ ఆస్తి వివరాలను ఆగస్టు 31 లోగా వెల్లడించాల్సి ఉంది. అయితే గడువు తేదీలోగా వివరాలను పొందుపరచకపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో 2,44,565 మంది ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు పడలేదని…

Read More
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలలో జానీ మాస్టర్ 2034లో జ‌న‌సేనాని ప్రధానిగా కూర్చొంటారని చెప్పారు. అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. 'గబ్బర్ సింగ్' మూవీ రీ-రిలీజ్ కూడా సంబరంగా జరిగింది.

ప‌వ‌న్ కళ్యాణ్ పుట్టిన రోజున జానీ మాస్ట‌ర్ పెద్ద ప్రకటన

సోమ‌వారం జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో అభిమానులు భారీ ఎత్తున వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఒక‌చోట వేడుక‌ల్లో పాల్గొన్న జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2034లో జ‌న‌సేనాని ప్ర‌ధాని అవుతార‌ని చెప్పుకొచ్చారు.  జానీ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. “ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. 2029లో ముఖ్య‌మంత్రి అవుతారు. అలాగే 2034లో ప్ర‌ధాన‌మంత్రి అవుతారు. ఇది రాసుకోండి. జై జ‌న‌సేన” అని అన్నారు. జానీ…

Read More
అమీన్ పూర్ మండలంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. నిర్మాణాలు కూల్చి, సరిహద్దు రాళ్లను తొలగించారు. స్కూల్ యాజమాన్యం ఆక్రమించిన 15 గుంటలు కూడా కూల్చివేశారు.

అమీన్ పూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ, సరిహద్దు రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. సర్వే నంబర్‌ 119లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు ఆక్రమించినట్లు…

Read More

వరద బాధితులకు ఆహారం… సీఎం చంద్రబాబు ఆదేశాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతీ ఒక్కరికీ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు మంగళవారం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీ వివరాలపై అధికారులను ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాఫ్టర్లతో ఆహార…

Read More

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు

రంపచోడవరం నియోజకవర్గంచింతూరు మండలంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివాసి సాంప్రదాయం తోటి ఆదివాసి జీవన ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణ తోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు.చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట ఈ కార్యక్రమంలో ఆదివాసి కొమ్ముకోయ నృత్యాలు చేసుకుంటూ ప్రాజెక్ట్ అధికారి కావూరి చైతన్య కి చింతూరు ఏ ఎస్ పి రాహుల్ మీనా…

Read More

గాజులపల్లి ధర్మరాజుల స్వామి ఉత్సవంలో పాల్గొన్న SCV నాయుడు

శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు గౌ. శ్రీ యస్. సి. వి నాయుడు గారు నేడు చిత్తూరు జిల్లా, తవనం పల్లి మండలం, గాజుల పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ ద్రౌపది సమేత ధర్మ రాజుల స్వామీ వారి ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన దైవ వాక్యాలను అందరికీ అర్ధం అయ్యే రీతిలో వివరించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దయా నాయుడు, గోగినేని భాస్కర్ నాయుడు, సుబ్రహ్మణ్యం, జానకి…

Read More

పిఠాపురం నియోజకవర్గంలో విద్య కమిటి TDP కూటమి విజయం

పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మేల్యే వర్మ మాట్లాడుతూ నిన్న జరిగిన విద్య కమిటి ఎన్నికలలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు BJP పార్టీల కూటమి అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ రోజు ZPHS, MPUP, MPPS, సోషల్ వెల్ఫేర్, టౌన్ లలో ప్రభుత్వ హై స్కూల్, మున్సిపల్ స్కూల్ లో విద్యకమిటి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటి మెంబెర్స్ గా ఎన్నికయిన కూటమి సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ…

Read More