AP Minister Nara Lokesh announces recruitment of 4,300 lecturer posts

ఏపీలో త్వరలో 4,300 లెక్చరర్ పోస్టుల భర్తీ – మంత్రి నారా లోకేశ్ స్పష్టం

AP Lecturer Posts Recruitment:ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు”. విద్యార్థి మరియు యువజన సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా త్వరలో పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేశ్ తెలిపారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా వాతావరణాన్ని కాపాడాలని, అందుకే పోలిటికల్ స్పీచెస్‌కు క్యాంపస్‌లో అనుమతి…

Read More
Chandrababu Naidu and Nara Lokesh invited to attend Nitish Kumar’s oath ceremony in Patna

Nitish Kumar Oath Ceremony:నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేష్

ఈ నెల 20న నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేష్….బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nithish Kumar) మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం(Oath Ceremony) చేయడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇరువురు నేతలు ఈ నెల 20న పాట్నా పర్యటనకు వెళ్లనున్నారు. ALSO READ:Vijayawada Maoist Arrests: ఏకే-47 సహా భారీ ఆయుధాలు స్వాధీనం …

Read More
Nara Lokesh promoting the Speed of Doing Business policy in Andhra Pradesh

Lokesh Speed Policy: నారా లోకేష్ కొత్త పెట్టుబడి స్ట్రాటజీపై ఇన్వెస్టర్ల ఫిదా 

లోకేష్ “స్పీడ్” పాలసీతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఏపీ ప్రభుత్వంవిభజన తర్వాత కొత్త రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తొలి టర్మ్‌లో “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు ప్రత్యేక ప్రాధాన్యం దక్కింది. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ర్యాంకింగ్స్‌లో ఎప్పుడూ ముందే ఉండేది. అయితే ఇప్పుడు నారా లోకేష్ ఈ మోడల్‌ను మరింత వేగవంతం చేస్తూ “స్పీడ్ పాలసీ” వైపు మలుపు తీసుకొచ్చారు. ఈజ్ మాత్రమే కాదు, దానికి స్పీడ్ కూడా జోడిస్తే పెట్టుబడులు త్వరగా గ్రౌండ్‌లోకి వస్తాయని…

Read More
నారా లోకేష్ దివ్యాంగుడికి ట్రై స్కూటీ అందజేస్తూ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్

మంగళగిరి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్…ఇక వివరాల్లోకి వెళ్తే  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావు ఆటోలో పాలకొల్లుకు వచ్చారు. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు అండగా నిలిచారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో లోకేష్ స్వయంగా వెంకటేశ్వరరావును కలుసుకొని, ఇచ్చిన హామీ ప్రకారం ట్రై స్కూటీని…

Read More

నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ – సీఎం చంద్రబాబు స్పష్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన దిశానిర్దేశాలు ఇచ్చారు. గురువారం సచివాలయంలో జరిగిన నైపుణ్యాభివృద్ధి శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “యువతకు కేవలం శిక్షణ కాదు, ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ‘నైపుణ్యం పోర్టల్’ రాష్ట్ర యువతకు ఉద్యోగ గేట్‌వేగా ఉండాలి” అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశించారు….

Read More

ఆస్ట్రేలియాలో ఏపీకి నైపుణ్య భాగస్వామ్యాల కోసం లోకేశ్ పర్యటన, టీఏఎఫ్ఈ క్యాంపస్‌లో కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిడ్నీలోని టీఏఎఫ్ఈ ఎన్ఎస్‌డబ్ల్యూ (Technical and Further Education NSW) సంస్థ అల్టిమో క్యాంపస్‌ను సోమవారం సందర్శించారు. ఆ సందర్భంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. లోకేశ్‌ను టీఏఎఫ్ఈ మేనేజింగ్ డైరెక్టర్ క్లో రీడ్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఘనంగా…

Read More

విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్, ఏపీకి భారీ ఆర్థిక లాభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడుల ప్రవాహం ప్రారంభమైంది. టెక్ దిగ్గజం గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డీఐ) అని ఆయన స్పష్టం చేశారు. బుధవారంown నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్ ఈ వివరాలను వివరించారు. లోకేశ్ వివరించినట్లు, ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి మాత్రమే…

Read More