Jammu Kashmir Accident | దోడా జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రతా సిబ్బందిని తరలిస్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో 10 మంది భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. భదేర్వాహ్–చంబా రహదారిలోని ఖన్నీ పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లోయలో పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో మొత్తం 17 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ,…
