Uttar Pradesh Cough Syrup | దగ్గు సిరప్ అక్రమ రాకెట్పై ఈడీ దాడులు..పరారీలో ప్రధాన నిందితుడు
Cough Syrup: ఉత్తర్ప్రదేశ్లో కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాల కేసులో దర్యాప్తు వేగవంతం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హై-లెవల్ SIT నివేదిక తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం ఉదయం నుంచి వరుస దాడులు నిర్వహించింది. ఉత్తర్ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ పరారీలో ఉండగా, అతను దుబాయ్లో తలదాచుకున్నాడు అనే అనుమానం వ్యక్తమవుతోంది….
