Balakot Airstrikes | బాలాకోట్ వైమానిక దాడుల్లో మిగ్-21 వినియోగంపై మాజీ చీఫ్ వివరణ
Balakot Airstrikes: 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్లో వైమానిక దాడులు నిర్వహించగా, ఆ సమయంలో పాకిస్థాన్లో ఆధునిక F-16 ఫైటర్ జెట్లు ఉండడం ఎప్పటికీ చర్చలకు కారణమైంది. భారత వాయుసేన మాజీ చీఫ్ బీఎస్ ధనోవా తాజాగా ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ధనోవా చెప్పారు, “మిగ్-21లను పంపడం ఎవరి ఇష్టానికి కాకుండా, వాస్తవ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం.” శ్రీనగర్…
