Burned ambulance after fatal fire accident in Gujarat’s Arvalli district

గుజరాత్‌లో ఘోర విషాదం..నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం

 Gujarat Ambulance Fire Accident: గుజరాత్‌లో నవజాత శిశువుతో  సహా నలుగురి సజీవ దహనం అయ్యారు.అహ్మదాబాద్‌కు తరలించే సమయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్వల్లీ జిల్లా మొదాస పట్టణం సమీపంలో ప్రయాణిస్తున్న ఓ అంబులెన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి డాక్టర్‌, నవజాత శిశువు సహా నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పుట్టిన ఒక రోజు పసికందును మెరుగైన చికిత్స కోసం మొదాసలోని ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ విషాదం జరిగింది. ALSO…

Read More

సమృద్ధి హైవేపై లగ్జరీ బస్సులో అగ్నిప్రమాదం – డ్రైవర్ సమయస్ఫూర్తితో 12 మందికి ప్రాణరక్షణ

మహారాష్ట్రలోని సమృద్ధి హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం పెద్ద విషాదం తప్పించుకుంది. ముంబై నుండి జాల్నాకు బయలుదేరిన ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల 12 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. పోలీసుల వివరాల ప్రకారం, బస్సులో డ్రైవర్, అసిస్టెంట్‌తో పాటు మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నాగ్‌పూర్ లేన్‌పై ప్రయాణిస్తున్న సమయంలో…

Read More

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంపై రష్మిక మందన్న ఆవేదన – “ఊహించడానికే భయంగా ఉంది”

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు అగ్నిప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై సినీ తారలు, రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా ఈ విషాదంపై తన తీవ్ర ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంటూ, “కర్నూలు బస్సు ప్రమాదం వార్త నా హృదయాన్ని కలచివేసింది. కాలిపోయే ముందు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ఎదుర్కొన్న బాధను ఊహించడానికే…

Read More

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం – మూడు బోగీలు దగ్ధం, పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది

పంజాబ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఒక భయానక ఘటనలో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. అమృత్‌సర్ నుంచి సహర్సా వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ (Train No.12204) రైలు సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాంతంలోకి చేరుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు అంబాలా నుంచి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఒక బోగీ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు…

Read More