మోదీ గుజరాత్ పర్యటన: “భారత్‌కు అసలైన శత్రువు – విదేశాలపై ఆధారపడటమే” అంటూ ఆత్మనిర్భర్ భారత్‌పై ప్రధాన మంత్రి ఉదాత్త సందేశం

భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా భావ్‌నగర్‌ జిల్లా వేదికగా దేశాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రకటనలు చేశారు. ఆయన మాట్లాడుతూ, భారత్‌కి ప్రధాన శత్రువు “ఇతర దేశాలపై ఆధారపడే సంస్కృతి” అని వ్యాఖ్యానించారు. ఈ ఆధారపడే ధోరణి వల్లే మన దేశం తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయిందని ఆయన వివరించారు. మోదీ స్పష్టంగా చెప్పారు – “దేశంలోని అన్ని సమస్యలకు ఒకే ఔషధం ఉంది… అదే ఆత్మనిర్భర్ భారత్!” స్వదేశీ ఉత్పత్తులపై నమ్మకం పెంచుకొని,…

Read More