Superstar Rajinikanth with family during Tirumala Srivari darshan

Rajinikanth Tirumala Darshan |  కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌ 

Rajinikanth Tirumala Darshan: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న రజినీ, శనివారం తెల్లవారుజామున వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేశారు. ముందుగానే ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దర్శన సౌకర్యం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రజినీకాంత్ భార్య లతా, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు…

Read More
Former Congress MP Kusuma Krishnamurthy, who passed away in Delhi due to cardiac arrest

Kusuma Krishnamurthy Death | మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

Kusuma Krishnamurthy Death: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఆయన మృతివార్త వెలువడగానే రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ALSO READ:Lionel Messi Tour | 14 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన లియోనెల్ మెస్సీ 1940 సెప్టెంబర్‌…

Read More
Pawan Kalyan honouring the blind women’s cricket world cup winning team in Mangalagiri

AP Deputy CM Pawan Kalyan | ప్రపంచకప్ విజేత,మహిళా అంధుల క్రికెట్ జట్టుకు ఘన సన్మానం

Pawan Kalyan: ప్రపంచకప్ విజేతలుగా నిలిచి మహిళలు దేంట్లోను తక్కువ కాదని నిరూపించి భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి మరియు యువతకు స్ఫూర్తిగా నిలిచినా మన అంధుల మహిళా క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌తో పవన్ ప్రత్యేకంగా సమావేశమై అభినందనలు తెలిపారు. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కోచ్‌లకు రూ.2 లక్షల చెక్కులు అందజేశారు. అదనంగా ప్రతి క్రీడాకారిణికి పట్టు చీర,…

Read More
Aerial view of the Ratan Tata Road greenfield highway construction route in Telangana

Ratan Tata Road | ఫ్యూచర్ సిటీకి 8-లేన్ హైవే నిర్మాణం పనులు  ప్రారంభం

Telangana News: హైదరాబాద్‌ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో అనుసంధానం చేసే కీలకమైన “రతన్‌టాటా రోడ్డు”(Ratan Tata Road) నిర్మాణ పనులు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. 300 అడుగుల 100 Meters వెడల్పుతో రూపొందుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మొత్తం 41.50 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. రావిర్యాల ORR ఎగ్జిట్ 13 నుంచి అమన్‌గల్ వద్ద రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వరకు ఈ మార్గం నిర్మించబడుతోంది. మొదట 6 లేన్లుగా నిర్మించే ఈ రహదారిని భవిష్యత్‌లో 8 లేన్లుగా విస్తరించే…

Read More
ED officials conducting raids in Uttar Pradesh cough syrup case

Uttar Pradesh Cough Syrup | దగ్గు సిరప్ అక్రమ రాకెట్‌పై ఈడీ దాడులు..పరారీలో ప్రధాన నిందితుడు 

Cough Syrup: ఉత్తర్‌ప్రదేశ్‌లో కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాల కేసులో దర్యాప్తు వేగవంతం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హై-లెవల్ SIT నివేదిక తర్వాత, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం ఉదయం నుంచి వరుస దాడులు నిర్వహించింది. ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ పరారీలో ఉండగా, అతను దుబాయ్‌లో తలదాచుకున్నాడు అనే  అనుమానం వ్యక్తమవుతోంది….

Read More
Telangana panchayat election officials counting votes during one-vote margin results

Telangana Panchayat Elections | ఒక్క ఓటుతో గెలిచిన “అదృష్టవంతులు” ఎవరు?

Telangana Panchayat Elections: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, అనేక గ్రామాల్లో ఒక్క ఓటు తేడా ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మొత్తం 3,836 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగగా 84.28% ఓటింగ్ నమోదైంది. ఈ దశలో కాంగ్రెస్(Congress) ఆధిక్యం సాధించగా, బీఆర్ఎస్(Brs) రెండో స్థానంలో నిలిచింది. అయితే నిజమైన చర్చకు విషయం అయినది సింగిల్ ఓట్‌ మార్జిన్ ఫలితాలు. also read:Vizag IT investments 2025 | విశాఖలో కొత్త…

Read More
Visakhapatnam IT hub inauguration for nine new companies

Vizag IT investments 2025 | విశాఖలో కొత్త అధ్యాయం….ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు 

Vizag IT investments 2025: విశాఖపట్టణం ఐటీ రంగం అభివృద్ధిలో కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కాగ్నిజెంట్‌తో సహా తొమ్మిది ప్రముఖ సంస్థలు తమ క్యాంపస్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ సంస్థలు విస్తృత స్థాయిలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతున్న సమయంలో మౌలిక…

Read More