telangana municipal elections voters list announcement

Telangana Municipal Elections | TGలో మున్సిపల్ ఎన్నికల కసరత్తు.. తుది ఓటర్ల జాబితా విడుదల

Telangana Municipal Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. వీరిలో 25,62,369 మంది పురుషులు కాగా, 26,80,014 మంది మహిళలు ఉన్నారు. అదనంగా 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. జిల్లాల వారీగా…

Read More
quick commerce 10 minute delivery ban india

Quick Commerce | 10 నిమిషాల డెలివరీకి బ్రేక్?.. క్విక్ కామర్స్ సంస్థల కీలక నిర్ణయం

Quick Commerce: క్విక్ కామర్స్ సేవలకు సంబంధించి దేశవ్యాప్తంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పది నిమిషాల్లో డెలివరీ(10-Minute Delivery ) అనే నిబంధనను నిలిపివేయడానికి  క్విక్ కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మిగతా సంస్థలు కూడా ఇదే దారిలో అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది.   ALSO READ:రూ.15,999కే 5G ఫోన్?.. Poco M8 5G సేల్ స్టార్ట్! గిగ్ కార్మికుల(Gig Worker) భద్రత, రక్షణ, మెరుగైన పని…

Read More
US lawmakers introduce a bill proposing Greenland’s merger into the United States

Greenland Merger Bill: గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను…విలీనం కోసం అమెరికాలో బిల్లు

Greenland Merger Bill: గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకునే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) యంత్రాంగం ప్రయత్నాలు వేగం పెంచింది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్‌లాండ్ విలీనం – రాష్ట్ర హోదా’ పేరుతో అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రీన్‌లాండ్‌ను అమెరికా రాష్ట్రంగా చేర్చే దిశగా ట్రంప్ ప్రభుత్వానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికా వ్యతిరేక శక్తులు ప్రభావం…

Read More
heavy traffic jam at panthangi toll plaza on hyderabad vijayawada highway

Hyderabad–Vijayawada Highway Traffic | కిక్కిరిసిన పంతంగి టోల్ ప్లాజా…

Hyderabad–Vijayawada: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి భారీ ట్రాఫిక్ రద్దీతో నిండిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే వాహనాలు అధికంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా(Panthangi toll plaza) వద్ద పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇక్కడ సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పెద్ద కాపర్తి,…

Read More
cm chandrababu addressing officials on godavari water dispute

గోదావరి జలాల పై సీఎం స్పందన..వృధా నీటిని వాడుకుంటే తప్పేంటి ?

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వినియోగంపై ఏర్పడిన వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు. హెచ్‌ఓడీలు, సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేదని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది సుమారు 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించడం వల్ల శ్రీశైలంలోని నీటిని…

Read More
Harish Rao addressing the media on Telangana High Court verdict

హైకోర్టు తీర్పు  ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది…హరీష్ రావు కీలక వ్యాఖ్యలు 

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని జీవోలను నాలుగు వారాల్లో బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. జీవోలు దాచిపెట్టడంపై విమర్శప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలను దాచిపెట్టి డ్రామాలు చేస్తోందని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత…

Read More
Telangana CM Revanth Reddy during a high-level meeting with ministers in Hyderabad

Telangana Politics | వదలొద్దు..కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్  ఇవ్వండి 

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో అధికార మరియు ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదృతంగా మారుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. “వదలొద్దు.. ప్రతిమాటకు కౌంటర్ ఇవ్వాలి” అంటూ మంత్రుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  మంత్రుల సమావేశంలో కీలక చర్చ సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం హర్షం వ్యక్తం…

Read More