The Innovation Boot Camp, in collaboration with AICTE and Ministry of Education, was inaugurated at Pallavi Engineering College to enhance student skills in design and entrepreneurship.

పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ ప్రారంభం

నాగోల్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూట్ క్యాంప్‌లను మొదటి రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆవిష్కరణ, రూపకల్పన, వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి హాజరై, పీఏమై నరేంద్ర మోదీ ఊహించిన…

Read More
Jakkadi Prabhakar Reddy expressed anger over the demolition of YSR's statue at Kaminenni Chowrasta in LB Nagar, demanding immediate action and restoration of the statue.

వైయస్సార్ విగ్రహ దిమ్మె కూల్చివేతపై జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

అభివృద్ధి పేరిట స్వర్గీయ కాంగ్రెస్ నాయకుడు వైయస్సార్ విగ్రహ దిమ్మెను కూల్చివేసిన నేపథ్యంలో, టిపిసిసి ప్రతినిధి, ఎల్బీనగర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కడి ప్రభాకర్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గంలోగల కామినేని చౌరస్తా వద్ద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..కామినేని చౌరస్తాకు కాంగ్రెస్ నాయకులతో ఆయన తరలివచ్చి నిర్మాణ పనులను పరిశీలించి దిమ్మెను కూల్చివేసిన కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి ప్రోత్బలంతోనే అధికారులు, కాంట్రాక్టర్లు…

Read More
Etela Rajender supports Musi River eviction victims, demands fair compensation, and accuses Congress of neglecting affected families' welfare

మూసీ బాధితుల సమస్యలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆగ్రహం

ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ లో బస్తినిద్ర కార్యక్రమంలో ఈ మాటలను ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన మరుసటి రోజు తెల్లవారుజామున న్యూ మారుతి నగర్ , సత్యా నగర్, పనిగిరి కాలనీలలో పాదయాత్ర చేస్తూ కాలనీల వాసులందరికీ ధైర్యంగా ఉండాలని మీకు మేము అండగా ఉన్నామని చెప్పడంతో కాలనీల వాసులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఫణిగిరి కాలనీ సాయిబాబా గుడి ఆవరణలో మూసి బాధితులతో మాట్లాడడం జరిగింది. తదనంతరం మల్కాజ్గిరి…

Read More
MLA Sabitha Indra Reddy criticized the Congress government during the distribution of Kalyana Lakshmi and Shaadi Mubarak cheques, highlighting unfulfilled promises.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు శాపమని సబితా ఇంద్రారెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, నిరుపేదలకు శాపంగా మారిందని మాజీ మంత్రి, మహేష్ నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిమాజీ మంత్రి, మహేష్ నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల కందుకూరు మండలంలో కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ఆమె 64 చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…….తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కెసిఆర్ ఇచ్చినటువంటి కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లక్ష రూపాయలు ఎట్లాగో వస్తాయి కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక…

Read More
An electrician named Narimoni Jangaiah from Chintapalli died due to electric shock in Ranga Reddy district. Relatives demand justice and express outrage over the incident.

విద్యుత్ షాక్ కారణంగా ఎలక్ట్రిషన్ మృతి

విద్యుత్ షాక్ తో, చింతపల్లి కి చెందిన నరమోని జంగయ్య అనే ఎలక్ట్రిషన్ మృతి చెందిన సంఘటన, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బి ఎన్ రెడ్డి నగర్ హై రైస్ కన్స్ట్రక్షన్ లో దారుణం చోటుచేసుకుంది. మృతుని బంధువులు చెప్పిన వివరాలు ప్రకారం……చనిపోయిన వ్యక్తి గురించి కనీస సమాచారం తల్లితండ్రులకు భార్యకి అందించకుండా పెట్రోల్ పోసి కాల్చడానికి ఒక కార్ లో నుండి మరో కార్ లోకి పెట్రోల్ బాటిల్స్…

Read More
Kandukur police solved the murder case of an elderly couple within 48 hours, linking it to other previous cases through fingerprint evidence.

కందుకూరులో వృద్ధ దంపతుల హత్య కేసు చేదించిన సీపీ సుధీర్ బాబు

కందుకూరు మండలంలో వృద్ధ దంపతుల హత్య కేసును 48 గంటల్లో చేదించామని,రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల సీపీ క్యాంప్ ఆఫీస్ యందు విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితుడి ద్వారా మిగతా రెండు హత్య కేసులు చేదించామని, మృతుడు ఊషయ్యకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా ట్రేజ్ అవుట్ చేశామని, ఏడాది…

Read More
మీర్పేట్, ఆదిబట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ ముఠా పట్టివేతలో ఎస్‌ఓటీ అపరేషన్

ఎల్‌బి నగర్ ఎస్‌ఓటీ, మీర్పేట్, ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మీర్పేట్ పరిధిలో ఐదుగురు నిందితులు హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హ్యాష్ ఆయిల్ సరఫరాలో ప్రధాన నిందితుడు రంజిత్ కుమార్ అని గుర్తించారు. వైజాగ్ నుంచి 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. రంజిత్ కుమార్ గతంలో ఎక్సైజ్ పోలీసుల చేత అరెస్ట్…

Read More