Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeRangareddyLal Bahadur Nagaవిద్యుత్ షాక్ కారణంగా ఎలక్ట్రిషన్ మృతి

విద్యుత్ షాక్ కారణంగా ఎలక్ట్రిషన్ మృతి

-

Chat on WhatsApp

విద్యుత్ షాక్ తో, చింతపల్లి కి చెందిన నరమోని జంగయ్య అనే ఎలక్ట్రిషన్ మృతి చెందిన సంఘటన, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బి ఎన్ రెడ్డి నగర్ హై రైస్ కన్స్ట్రక్షన్ లో దారుణం చోటుచేసుకుంది. మృతుని బంధువులు చెప్పిన వివరాలు ప్రకారం……
చనిపోయిన వ్యక్తి గురించి కనీస సమాచారం తల్లితండ్రులకు భార్యకి అందించకుండా పెట్రోల్ పోసి కాల్చడానికి ఒక కార్ లో నుండి మరో కార్ లోకి పెట్రోల్ బాటిల్స్ తో తీసుకెళ్తుండగా వచ్చి అడ్డుకున్నమని, తమకి తెలిసిన వ్యక్తి సమాచారాన్ని అందివ్వడంతో ఇక్కడకి చేరుకుంటుండగా ఇదంతా జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే బాధితుడికి న్యాయం చేయాలనివారు డిమాండ్ చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp