భువనగిరి SOT టీం 1.52 కోట్లు విలువ చేసే 10 లీటర్లు హాష్ ఆయిల్‌తో 2 ముఠా సభ్యులను అరెస్ట్ చేసింది. నిందితులు ఆంధ్రప్రదేశ్‌లో హాష్ ఆయిల్ రవాణా చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

1.52 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

గంజాయి నుండి హాష్ ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేసాము1కోటి 52 లక్షల రూపాయలు విలువ చేసే 10 లీటర్లు హాష్ ఆయిల్ 19.2 కేజీల హాష్ ఆయిల్ స్వాధీనం.హష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు గోవిందరావు & రాంబాబు ఆంధ్ర ప్రదేశ్ చెందిన వారు వీరు ఏ పి అల్లూరు సీతారాం రాజ్ జిల్లా నుండి హేష్ ఆయిల్ అర్ టి సి బస్సులో తరలిస్తున్నారు. సమాచారం…

Read More

కవిత విడుదలైన వెంటనే తండ్రితో భావోద్వేగ ఫోన్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత జైలు నుంచి విడుదలయ్యారు. తీహార్ జైలు వద్దకు వచ్చిన భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులను కన్నీళ్లతో పలకరించిన కవిత.. కారెక్కిన తర్వాత తన తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఐదు నెలల తర్వాత తండ్రి గొంతు వినడంతో ‘నాన్నా..’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కాసేపటి వరకు దు:ఖం నుంచి తేరుకోలేకపోయారు. ‘బిడ్డా ఎట్లున్నవ్.. పాణం మంచిగున్నదా’…

Read More
telangana MLA kavitha

కవితకు బెయిల్ రావడంతో కేసీఆర్ సంతోషించారు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన తన కూతురు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావులతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కూతురు బాగోగులు తెలుసుకున్నారు. ఆమె రాక కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సిద్ధమవుతోంది. కవిత అరెస్టైన మొదట్లో కేసీఆర్ ఈ అంశంపై స్పందించలేదు. అమె అరెస్టైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన కూతురును…

Read More

జిల్లా కేంద్రంలో పారిశుద్ధ కార్మికుల జీతాల కోసం నిరసన

జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు గత నాలుగు నెలల నుంచి జీతాలు రావడంలేదని తమకు ఎంతో ఇబ్బందిగా ఉందని ఇల్లు కిరాయిలు కట్టాలన్న’ తమ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలన్న కిరాణా సామాన్’ కూరగాయలు తెచ్చుకోవాలన్న ఎంతో ఇబ్బంది అవుతుందని ఆమంతా ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తమ సమస్యలన్నీ ప్రభుత్వం అర్థము చేసుకొని అధికారులు తమకు తొందరగా జీతాలు చెల్లించాలని కోరుతున్నామని జీతాలు తొందరగా ఇవ్వకపోతే…

Read More

ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ప్రారంభంఫై చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సూచనలు

కామారెడ్డి పట్టణంలోని ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ను ప్రారంభించిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యవన్నాన్ని కాపాడండి అన్నారు.పుర చైర్ పర్సన్ కామారెడ్డిసింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకం తగ్గించి , పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచు కోవాలని ,ప్లాస్టిక్ ను బహిరంగ ప్రదేశాల్లో పార వేయొద్దని పట్టణ ప్రజలకు ఛైర్పర్సన్ తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన…

Read More

జన్నారం అడవిలో మగపెద్దపులి సంచారంఫై చుట్టూ ప్రక్కల గ్రామాలకీ అటవీ శాఖా హెచ్చరిక

నిర్మల్,మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధి అడవిలో పెద్దపులి అడుగులను గుర్తించారు.. జన్నారం కవ్వాల్ అడవిలో పెద్దపులి తిరుగుతుందని మూడున్నర సంవత్సరాలదని మగపెద్ద పులి అని అడుగులను చూసి గుర్తుచామని అడవికి ప్రక్కన ఉన్న గ్రామాల వాళ్ళు ఎవరు అడవిలోకి పొద్దని దండోరా వేయించమని మరియు గ్రామస్థులకు అవగాహన కలిపించిన అటవీ అధికారులు.

Read More

HPగ్యాస్ భారీ మోసం: వినియోగదారుల ఆందోళన

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో వారం ఒక్కసారి వినియోగదారులకు గ్యాస్ ను సప్లై చేస్తున్న HP గ్యాస్ ఏజెంట్ సిలెండర్ లో గ్యాస్ గ్యాస్ తక్కువ రావడంతో వినియోగదారులు ఆందోళన చేసి పోలీసులకు అప్ప జెప్పారు..Hp గ్యాస్ ఎప్పటిలాగే రావడం వినియోదారులు తీసుకుని వెళ్లడం జరుగుతుంది.కానీ వంట గ్యాస్ తీసుకొని వెళ్ళిన వ్యక్తి అనుమానం వచ్చి తూకం వేయడంతో అందులో 5 కిలోల నుండి 2 కిలోలు తక్కువ రావడంతో కంగుతిన్న వినియోగదారుడు..గ్యాస్ బండిని ఆపి అందులోని…

Read More