నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో భజరంగ్ దళ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ శోభాయాత్ర ప్రత్యేక వాయిద్యాలతో అలరించి, భద్రత మధ్య జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఖానాపూర్‌లో గణేష్ శోభాయాత్ర… భజరంగ్ దళ్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంతో…

గణేష్ శోభాయాత్ర: కళారూపంనిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో భజరంగ్ దళ్‌ ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. మహారాష్ట్ర బృందం నృత్యాలుప్రత్యేక వాయిద్యాలతో మహారాష్ట్ర బృందం నృత్యాలు చేసి, శోభాయాత్రను మరింత కళాత్మకంగా మార్చింది. జనసందోహంశోభాయాత్రను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు, వీరందరికి వేడుక విశేషంగా అనిపించింది. భద్రతా ఏర్పాట్లుభద్రతా చర్యలతో, పోలీసులు శోభాయాత్రను పర్యవేక్షించి సక్రమంగా నిర్వహణ చేపట్టారు. పాలకులకు అభినందనలుఈ ఉత్సవంలో భాగస్వామ్యులు, పాలకులే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఉత్సవాన్ని ఘనంగా…

Read More
మత్తు పదార్థాల బానిసలకు డి-అడిక్షన్ సెంటర్: క్రమశిక్షణతో వెలుతురు

మత్తు పదార్థాల బానిసలకు డి-అడిక్షన్ సెంటర్… క్రమశిక్షణతో వెలుతురు….

డీ-అడిక్షన్ సెంటర్ ప్రారంభంజిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో డి-అడిక్షన్ సెంటర్ ను ప్రారంభించి, మత్తుపదార్థాల బానిసలు పునరుద్ధరించాలని అన్నారు. వసతులున్న సెంటర్డి-అడిక్షన్ సెంటర్ అన్ని రకాల వసతులతో, మానసిక వైద్య నిపుణులు, మత్తు పదార్థాలను మాన్పించే వైద్యుల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. వైద్య సహాయంమత్తు పదార్థాల బానిసలకు ఈ సెంటర్ ఎంతో మేలు చేస్తుందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించబడుతుందని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, పోలీసు శాఖ సహకారంబాధితులను డి-అడిక్షన్ సెంటర్ లో చేర్పించేందుకు…

Read More

HPగ్యాస్ భారీ మోసం: వినియోగదారుల ఆందోళన

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో వారం ఒక్కసారి వినియోగదారులకు గ్యాస్ ను సప్లై చేస్తున్న HP గ్యాస్ ఏజెంట్ సిలెండర్ లో గ్యాస్ గ్యాస్ తక్కువ రావడంతో వినియోగదారులు ఆందోళన చేసి పోలీసులకు అప్ప జెప్పారు..Hp గ్యాస్ ఎప్పటిలాగే రావడం వినియోదారులు తీసుకుని వెళ్లడం జరుగుతుంది.కానీ వంట గ్యాస్ తీసుకొని వెళ్ళిన వ్యక్తి అనుమానం వచ్చి తూకం వేయడంతో అందులో 5 కిలోల నుండి 2 కిలోలు తక్కువ రావడంతో కంగుతిన్న వినియోగదారుడు..గ్యాస్ బండిని ఆపి అందులోని…

Read More

భైంసా పట్టణంలో పేకాట రాయుళ్ల అరెస్టు

భైంసా పట్టణం లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ పేకాట రాయుళ్లు రంగంలోకి దిగి పట్టుకున్న ఏఎస్పి అవినాష్ కుమార్ పట్టుకున్నారు.పేకాట ఆడుతున్న వారిలో చోటమోట నాయకులు వున్నట్లు తెలుస్తోంది.బైంసా మండల వ్యాప్తంగా రోజురోజుకు పేకాట రాయుల్లుమితిమీరిపోతున్నారుమొన్నటికి మొన్న మండలంలోని మహాగం గ్రామంలో పేకాట రాయలు పట్టుబడగా, తాజాగా శనివారం మధ్యానం బైoసా పట్టణంలో పేకాట రాయళ్ళు పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఘటన వేలుగులోకి వచ్చింది. చోటామోటా నాయకులు సైతం ఈ పేకాటలో తమ జోరుచూపిస్తున్నారు.బైంసా పట్టణంలోని హృందాయ్…

Read More

బాదన్ కుర్తి బిడ్జికి దివంగత నేత స్వర్గీయ రాథోడ్ రమేష్ పెరును నామకరణం చేసిన బాదన్ కుర్తి గ్రామస్థులు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్ కుర్తి ప్రక్కన ఉన్న గోదావరి బిడ్జికి ఎనలేని కృషి చేసి రెండు జిల్లాలు కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు రవణాసౌకర్యం కొరకు చిన్న గోదావరికి బిడ్జి ని కట్టించిన స్వర్గీయ రాథోడ్ రమేష్… రెండు జిల్లాల కలుపలని ఉద్దేశంతో 2008 లో అప్పటి MLA రాథోడ్ రమేష్ బిడ్జి ని నిర్మించాలని కంకణం కట్టుకొని బిడ్జికి నిర్మింపచేశారు. గత రెండు నెలల క్రితం మరణించిన మాజీ MLA,ఎంపీ రాథోడ్ రమేష్. జ్ఞాపకర్థం కొరకు…

Read More