Thirty Meter Telescope project jointly developed by Japan and India for deep space exploration

TMT Telescope Project: విశ్వ రహస్యాల పరిశోధనలో భారత్–జపాన్ సరికొత్త ముందడుగు  

విశ్వంలోని రహస్యాలను ఛేదించేందుకు రూపొందుతున్న థర్టీ మీటర్ టెలిస్కోప్ (TMT) ప్రాజెక్టులో జపాన్‌తో కలిసి భారత్ కూడా కీలక భాగస్వామిగా చేరింది. సుమారు 30 మీటర్ల వ్యాసం కలిగిన ప్రైమరీ మిర్రర్‌తో నిర్మించనున్న ఈ టెలిస్కోప్‌లో మొత్తం 492 హెక్సాగోనల్ అద్దాలు ఉపయోగించబడనున్నాయి. ALSO READ:Akhanda 2 Pre Release Event | అఖండ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి ఇవి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆప్టికల్–ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్‌లలో ఒకటిగా నిలుస్తాయని…

Read More
Apple iPhone production and sales statistics in India

Apple Production in India: ప్రతి 5 iPhones‌లో 1 భారత్‌లోనే తయారీ 

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు భారతదేశంలో విక్రయాలు పెరుగుతున్నా… ప్రపంచవ్యాప్త అమ్మకాలతో పోలిస్తే2024–25 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా రికార్డు స్థాయిలో రూ. 79,807 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే ఈ భారీ విక్రయాలున్నప్పటికీ, యాపిల్ గ్లోబల్ రెవెన్యూ రూ. 36.89 లక్షల కోట్లలో భారత్‌ వాటా కేవలం “2 శాతం మాత్రమే” ఉందని మార్కెట్ విశ్లేషణలు పేర్కొన్నాయి. ALSO READ:iBomma రవిని స్వయంగా విచారించిన సజ్జనార్ – విచారణలో కీలక అంశాలు వెలుగులోకి …

Read More
Chandrababu Naidu launching Drone City and announcing drone taxi development in Andhra Pradesh

Drone Taxi Project AP | డ్రోన్ సిటీ–స్పేస్ సిటీ శంకుస్థాపన 

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా(Green Hydrogen Valley) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ దిశగా రాష్ట్రంలోనే తొలిసారిగా”డ్రోన్ ట్యాక్సీల(Drone Taxi Project AP) అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేశారు”. శుక్రవారం డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టుల శంకుస్థాపనను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా నిర్వహించారు. ALSO READ:Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు  ఈ…

Read More
AP Signs AI Training Agreement with Microsoft. AP government partnered with Microsoft to train 2 lakh youth in AI skills.

ఏపీలో ఎఐ శిక్షణకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం

రాష్ట్ర యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి సచివాలయంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక ఏడాది వ్యవధిలో 2 లక్షల మందికి ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి అంశాల్లో శిక్షణ…

Read More