Thirty Meter Telescope project jointly developed by Japan and India for deep space exploration

TMT Telescope Project: విశ్వ రహస్యాల పరిశోధనలో భారత్–జపాన్ సరికొత్త ముందడుగు  

విశ్వంలోని రహస్యాలను ఛేదించేందుకు రూపొందుతున్న థర్టీ మీటర్ టెలిస్కోప్ (TMT) ప్రాజెక్టులో జపాన్‌తో కలిసి భారత్ కూడా కీలక భాగస్వామిగా చేరింది. సుమారు 30 మీటర్ల వ్యాసం కలిగిన ప్రైమరీ మిర్రర్‌తో నిర్మించనున్న ఈ టెలిస్కోప్‌లో మొత్తం 492 హెక్సాగోనల్ అద్దాలు ఉపయోగించబడనున్నాయి. ALSO READ:Akhanda 2 Pre Release Event | అఖండ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి ఇవి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆప్టికల్–ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్‌లలో ఒకటిగా నిలుస్తాయని…

Read More
DoT issues warning on SIM card misuse and IMEI tampering in India

SIM Card Misuse Alert | సిమ్‌కార్డులను ఇతరులకు ఇవ్వడం నేరం: డాట్ హెచ్చరిక

సిమ్‌కార్డులను ఇతరులకు ఇవ్వడం నేరం: డాట్ హెచ్చరికఢిల్లీ  టెలికాం శాఖ (DoT guidelines) సిమ్‌కార్డుల దుర్వినియోగంపై కీలక ప్రకటన విడుదల చేసింది. సిమ్‌కార్డులు ఎడాపెడా కొనుగోలు చేసి వాడకుండా ఇతరులకు ఇవ్వడం చట్టపరంగా ప్రమాదకరమని తెలిపింది. మీ పేరుమీద కొనుగోలు చేసిన సిమ్ నంబర్ సైబర్ మోసాల(Cyber crimes)కు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడితే, ఆ నేరానికి సంబంధించి సిమ్‌కార్డు యజమానికీ బాధ్యత ఉండనుందని డాట్ స్పష్టం చేసింది. IMEI ట్యాంపరింగ్‌పై జైలు, భారీ జరిమానాIMEI మార్చిన…

Read More
Apple iPhone production and sales statistics in India

Apple Production in India: ప్రతి 5 iPhones‌లో 1 భారత్‌లోనే తయారీ 

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు భారతదేశంలో విక్రయాలు పెరుగుతున్నా… ప్రపంచవ్యాప్త అమ్మకాలతో పోలిస్తే2024–25 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా రికార్డు స్థాయిలో రూ. 79,807 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే ఈ భారీ విక్రయాలున్నప్పటికీ, యాపిల్ గ్లోబల్ రెవెన్యూ రూ. 36.89 లక్షల కోట్లలో భారత్‌ వాటా కేవలం “2 శాతం మాత్రమే” ఉందని మార్కెట్ విశ్లేషణలు పేర్కొన్నాయి. ALSO READ:iBomma రవిని స్వయంగా విచారించిన సజ్జనార్ – విచారణలో కీలక అంశాలు వెలుగులోకి …

Read More
Chandrababu Naidu launching Drone City and announcing drone taxi development in Andhra Pradesh

Drone Taxi Project AP | డ్రోన్ సిటీ–స్పేస్ సిటీ శంకుస్థాపన 

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా(Green Hydrogen Valley) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ దిశగా రాష్ట్రంలోనే తొలిసారిగా”డ్రోన్ ట్యాక్సీల(Drone Taxi Project AP) అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేశారు”. శుక్రవారం డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టుల శంకుస్థాపనను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా నిర్వహించారు. ALSO READ:Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు  ఈ…

Read More

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రచారం: స్వదేశీ నావిగేషన్ యాప్ ‘మ్యాపుల్స్’

ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగించే గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీనిచ్చేలా భారతదేశం రూపొందించిన స్వదేశీ నావిగేషన్ యాప్ ‘మ్యాపుల్స్’ (Mappls) కు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మద్దతుగా నిలిచారు. గూగుల్ మ్యాప్స్ కన్నా మెరుగైన ఫీచర్లతో పనిచేసే ఈ యాప్ ప్రయాణాన్ని సులభతరం చేస్తోందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా తన కారులో ‘మ్యాపుల్స్’ యాప్ ఉపయోగిస్తున్న…

Read More
B61-12 nuclear bomb costs $28 million, making it the most expensive and dangerous warhead in the world.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన అణుబాంబు ఇదే

అణ్వాయుధ రంగంలో అత్యంత ఖరీదైన బాంబు గురించి మాట్లాడుకుంటే, అమెరికా రూపొందించిన B61-12 అణుబాంబు అగ్రస్థానంలో నిలుస్తుంది. యునైటెడ్ స్టేట్స్ శాస్త్రవేత్తల ఫెడరేషన్ 1999లో ఇచ్చిన నివేదిక ప్రకారం, ఒక్క B61-12 బాంబు తయారీకి ఖర్చు దాదాపు 28 మిలియన్ డాలర్లు (భారత రూపాయల్లో రూ. 230 కోట్లకు పైగా)గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అణుబాంబుగా గుర్తించబడింది. B61-12 అణుబాంబు, శక్తివంతమైన విధ్వంస ఆయుధంగా గుర్తింపు పొందినది. దీనిని గట్టిగా నిర్మించడం ద్వారా, ఇది…

Read More
PIB Fact Check clarifies that the news about ATMs closing for three days in India is fake.

ఏటీఎంలు మూడు రోజుల పాటు మూతపడతాయనే వార్త ఫేక్

భారత్–పాకిస్థాన్ మధ్య ఉధృతమైన ఉద్రిక్తతల నేపథ్యంలో, సోష‌ల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి. ఒకటిన్నర రోజులుగా సోషల్ మీడియా, వాట్సాప్ వంటి వేదికలపై ఒక వార్త విస్తరిస్తోంది. ఆ వార్త ప్రకారం, భారత్‌లో మూడు రోజులపాటు ఏటీఎంలు మూతపడిపోతాయన్నది. ఈ వార్త సారాంశం ప్రకారం, ర్యాన్స‌మ్‌వేర్ సైబర్ దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఏటీఎంలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ న్యూస్ వెల్లడించింది. ఈ వార్త సామాన్య ప్రజలకు ఆందోళన కలిగించడానికి ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. చాలామంది ప్రజలు…

Read More