Janasena leaders urge Kothapeta supporters to attend the party’s Formation Day event on the 14th, showcasing their strength.

జనసేన ఆవిర్భావ సభకు కొత్తపేట భారీగా తరలాలి

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు కొత్తపేట నియోజకవర్గ జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 14న పిఠాపురంలో జరగనున్న సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, సభ పరిశీలకురాలు సుంకర కృష్ణవేణి, చాగంటి మురళీ కోరారు. ఈ మేరకు మంగళవారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొత్తపేట…

Read More
YSRCP leader Mazji Srinivas Rao says teachers’ verdict reflects public opinion and criticizes the alliance government’s failures.

ఉత్తరాంధ్ర నుంచే కూటమి పతనం – మజ్జి శ్రీనివాసరావు

వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర నుంచే కూటమి పతనం ప్రారంభమైందని, ఎంఎల్సీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి 30% కన్నా ఎక్కువ ఓట్లు పోలవ్వలేదని అన్నారు. ఉపాధ్యాయుల తీర్పు ప్రజల అభిప్రాయానికి అద్దం పడుతుందని, ఇది కూటమి ప్రభుత్వానికి మేలుకోల అని సూచించారు. ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో అందడం లేదని, బకాయిల చెల్లింపులు లేక ఇబ్బందులు పెరుగుతున్నాయని విమర్శించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం…

Read More
On Maha Shivaratri, CM Chandrababu extended wishes to the public, praying for divine blessings, prosperity, and well-being for all devotees.

మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలు విశ్వాసంతో ఆచరిస్తున్నారని, శంకరుడు వారందరికి ఆరోగ్యానందాలు కలిగించాలని కోరుకుంటున్నానని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇక మహాశివరాత్రి వేడుకలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. శివరాత్రి పర్వదినం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తుల రద్దీ…

Read More
Police seek 10-day custody of Vallabhaneni Vamsi in the kidnap case. Court verdict on remand extension awaited.

వల్లభనేని వంశీ రిమాండ్ ముగింపు, కోర్టు తీర్పుపై ఉత్కంఠ

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రేపటితో ఆయన రిమాండ్ ముగుస్తుండటంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ పూర్తయింది, ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై…

Read More
CM Chandrababu & Dy CM Pawan discuss Polavaram funds, irrigation projects with CR Paatil.

కేంద్ర జల్ శక్తి మంత్రితో చంద్రబాబు, పవన్ భేటీ

కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, ప్రాజెక్టు నిర్మాణ దశలు, అవశేష పనులపై ప్రధానంగా దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపై సీఎం, డిప్యూటీ సీఎం…

Read More
Rekha Gupta takes oath as Delhi CM. Modi, CBN, Pawan, and NDA leaders witness the swearing-in of the new cabinet.

ఢిల్లీ సీఎం‌గా రేఖా గుప్తా ప్రమాణం – చంద్రబాబు, పవన్ హాజరు

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమె చేత ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్ శర్మ, సాహిబ్ సింగ్, అశీష్ సూద్, మంజీందర్ సింగ్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణం చేశారు. కొత్త కేబినెట్ ద్వారా ఢిల్లీ అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తామని నేతలు పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి…

Read More
Vamsi’s anticipatory bail plea in TDP office attack case rejected by AP High Court.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం కొట్టివేసింది. దీంతో వంశీకి మరోసారి చట్టపరంగా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ అరెస్ట్ కావడం రాజకీయంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో విచారణ జరుగుతున్న సమయంలోనే టీడీపీ…

Read More