Kakani faces mining scam probe; Somireddy mocks his absence and questions his avoidance of police inquiry.

కాకాణికి నోటీసులు.. సోమిరెడ్డి సెటైర్లు!

ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని సూచించినప్పటికీ ఆయన నుంచి స్పందన లేకపోవడంపై పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొదటిసారి నోటీసులు అందుకున్నప్పుడు మీడియా ముందుకు వచ్చిన ఆయన, నియోజకవర్గం లోనే ఉన్నానని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత,…

Read More
AP CM Chandrababu and Telangana CM Revanth Reddy are likely to meet again to resolve bifurcation issues between the two states.

చంద్రబాబు-రేవంత్ భేటీ త్వరలో?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న విభజన సమస్యల పరిష్కారానికై ఈ భేటీ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ఈ సమావేశానికి మార్గం సుగమమవుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో 2024 జులైలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలిసారి భేటీ అయ్యారు. ప్రజాభవన్‌లో జరిగిన ఆ సమావేశంలో విభజన చట్టానికి అనుగుణంగా జరగాల్సిన ఆస్తుల పంపకాలు, విద్యుత్‌,…

Read More
Jogi Ramesh condemned the illegal cases filed against him after protesting at Chandrababu's residence, stating it's an attack on democracy.

అక్రమ కేసులతో భయపెట్టలేరు… జోగి రమేశ్ స్పందన…

చంద్రబాబు ఇంటిపై జరిగిన నిరసన ఘటన కేసులో సీఐడీ విచారణకు హాజరైన వైసీపీ నేత జోగి రమేశ్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు వచ్చానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసనకు కూడా హక్కు లేకపోతే ఏం మిగిలిందని ప్రశ్నించారు. తామెందుకు నిరసనకు వెళ్లామో వివరించగా, చంద్రబాబు ఇంటి వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టినపుడు టీడీపీ శ్రేణులే దాడి చేశాయని చెప్పారు. తనపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలనుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని…

Read More
CM Chandrababu warned of strict action against those attacking character on social media and emphasized BC welfare and farmer support schemes.

వ్యక్తిత్వ హననంపై ఘాటుగా సీఎం చంద్రబాబు వార్నింగ్

ఏలూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం చేసేవారిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి పనులు చేసే వారికి అదే చివరి రోజు అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో స్వేచ్ఛ కోల్పోయిన ప్రజలకు ఇప్పుడు న్యాయం జరిగే కాలమని తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలు, ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసెంబ్లీలో గతంలో తాను ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసిన చంద్రబాబు, అదే…

Read More
Krishna from Chinna Pendekal village apologized for falsely accusing BJP leaders, admitting he made baseless claims under external influence.

బీజేపీ నేతలపై అసత్యపు ఆరోపణలు చేసిన ట్రాక్టర్ ఓనర్ మన్నింపు కోరాడు

చిన్న పెండేకలకు గ్రామానికి చెందిన కృష్ణా అనే వ్యక్తి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఓనర్. ఇటీవల బీజేపీ నాయకులు తనను డబ్బులు డిమాండ్ చేశారని, బెదిరించారని ఆరోపిస్తూ అసత్య ప్రచారం చేశాడు. ఈ వ్యాఖ్యలు గ్రామంలో కలకలం సృష్టించాయి. ప్రజల్లో అయోమయం ఏర్పడింది. అయితే నేడు ఆయన తన గత వ్యాఖ్యలపై పునర్విమర్శ జరిపి, అవి సత్యాసత్యాలు కావని ఒప్పుకున్నాడు. తనను తాను తప్పు చేశానని, అనవసరంగా మాట్లాడినట్లు స్పష్టం చేశాడు. బీజేపీ నాయకులపై…

Read More
In an interview, Kavitha praised Jagan as a fighter and slammed Pawan as unserious. She made bold statements on Andhra politics.

జగన్‌కి కవిత పొగడ్తలు.. పవన్‌పై విమర్శలు!

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలపై ఆమె అభిప్రాయాలను పంచుకుంటూ, గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ, వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. కవిత మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో జగన్ ఓ మంచి ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతున్నారన్నారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, తనకు ఆయన అంటే ఇష్టమని తెలిపారు. “జగన్…

Read More
Roja’s unexpected support to Pawan sparks buzz. Her hush-hush meeting with a Rayalaseema minister hints at silent negotiations amid rising political tension.

రోజా మౌన దౌత్యం.. రాయలసీమ మంత్రితో గుప్త చర్చలు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం జరిగిన విషయం బయటకు రావడంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డిప్యూటీ సీఎం పవన్‌కు ధైర్యం చెప్పడమేగాక, ఆ కుటుంబానికి మానవీయంగా మద్దతు తెలపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇదంతా జరుగుతుండగానే, రోజా విజయవాడలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఒక రాయలసీమ మంత్రిని కలిసారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ భేటీ వెనుక ఆమెకి ఉన్న…

Read More