New Aadhaar card design with only photo and encrypted QR code announced by UIDAI

డిసెంబర్లో కొత్త ఆధార్ కార్డు: వ్యక్తిగత వివరాల తొలగింపుతో కొత్త రూపకల్పన 

New Aadhaar Card Update: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిస్థాయిలో పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డులో కేవలం ఫోటో మరియు ఎన్‌క్రిప్టెడ్ QR కోడ్ మాత్రమే ఉండనున్నాయి. ఇప్పటివరకు కార్డ్‌పై ముద్రించబడే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించాలనే నిర్ణయాన్ని UIDAI తీసుకుంది. కొత్త రూపకల్పనలో కీలకమైన అంశం QR కోడ్…

Read More
Customs officials seize 39 kg of cannabis worth ₹39 crore at Mumbai International Airport

Mumbai Drug Bust: ముంబై విమానాశ్రయంలో రూ.39 కోట్ల గంజాయి పట్టివేత 

Mumbai drug bust: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి అక్రమంగా తరలిస్తున్న రూ.39 కోట్ల విలువైన 39 కిలోల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 8 మందిని  అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గంజాయిని ముంబైలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రగ్ నెట్‌వర్క్‌కు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ALSO READ:కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – సీనియర్…

Read More
Kali idol altered to resemble Mother Mary in a Mumbai temple

Mumbai Kali temple | ముంబైలో కలకలం కాళీమాత విగ్రహాన్ని మేరీమాతగా మార్చిన పూజారి  

ముంబై శివారు చెంబూర్‌లోని అనిక్ విలేజ్‌లో ఉన్న కాళీమాత ఆలయంలో విగ్రహాన్ని మేరీమాత రూపంలోకి మార్చిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆలయ పూజారి కాళీమాత నల్లటి విగ్రహానికి తెలుపు రంగు పూసి, బంగారు వస్త్రాలు, కిరీటం, సిలువ వంటి క్రైస్తవ చిహ్నాలను జోడించాడు. అమ్మవారి చేతిలో శిశువు ఏసును పోలిన బొమ్మను కూడా ఉంచడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే దీనిపై భక్తులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ALSO READ:కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం…

Read More
Car crash in Karnataka killing IAS officer Mahantesh Bilagi and two others

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం

Karnataka IAS Officer Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహంతేశ్ బిళగి ఒక వేడుకకు హాజరయ్యేందుకు ప్రయాణిస్తుండగా, కలబురగి జిల్లా గౌనహళ్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహంతేశ్ బిళగితో పాటు కారులో ఉన్న…

Read More
On Constitution Day 2024, Prime Minister Modi issued an open letter urging citizens to strengthen democracy by exercising their right to vote.

Constitution Day 2024 | రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కీలక సందేశం

దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఈ లేఖ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన బాధ్యతగా పేర్కొంటూ, పౌరుల సహకారంతో దేశం మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ALSO READ:Akhanda 2 Pre Release Event | అఖండ…

Read More
New women safety helpline 14490 launched in India to support victims of harassment and violence

Women Safety Helpline: దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం కొత్త సేవ ప్రారంభం  ప్రారంభం

దేశంలో మహిళలపై వేధింపులు, హింస, అఘాయిత్యాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ మహిళల భద్రత(women safety helpline)ను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని బాధితులకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో 24/7 గంటలు  పనిచేసే కొత్త హెల్ప్‌లైన్ నంబర్ “14490” ను అధికారికంగా ప్రారంభించింది. అత్యవసర పరిస్థితులు, వేధింపులు, బెదిరింపులు లేదా ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలు ఈ నంబర్‌కు కాల్ చేసి వెంటనే…

Read More
Prime Minister Narendra Modi to hoist the ceremonial saffron flag atop the Ayodhya Ram Temple

Ayodhya Temple: అయోధ్య రామ మందిరంలో చారిత్రక ఘట్టం…మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో నేడు ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కార్యాలయం చారిత్రక ఘట్టంగా అభివర్ణించింది. లంబకోణ త్రిభుజాకారంలో ఉన్న ఈ పవిత్ర ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో రూపుదిద్దుకుంది. ఇందులో సూర్య చిహ్నం, ఓం ప్రతీక, దేవ కాంచనం వృక్షాన్ని ప్రతిబింబించే…

Read More