వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి

రామాయంపేటలోపశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం మర్డర్ ఘటన నిరసిస్తూ రామాయంపేటలో వైద్యులు ఓపి సేవలను నిలిపివేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు నిరసన తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యులు సిద్దిపేట చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని వైద్యులపై…

Read More

కలకత్తా రాష్ట్రంలో మహిళ వైద్యురాలిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన

కలకత్తా రాష్ట్రంలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యులందరూ కలిసి నల్లా బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలో రాష్టం లో మహిళ వైద్యురాలి పై జరిగిన సంఘటన ను నిరసిస్తూ హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వైద్యులు…

Read More

బాదన్ కుర్తి బిడ్జికి దివంగత నేత స్వర్గీయ రాథోడ్ రమేష్ పెరును నామకరణం చేసిన బాదన్ కుర్తి గ్రామస్థులు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్ కుర్తి ప్రక్కన ఉన్న గోదావరి బిడ్జికి ఎనలేని కృషి చేసి రెండు జిల్లాలు కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు రవణాసౌకర్యం కొరకు చిన్న గోదావరికి బిడ్జి ని కట్టించిన స్వర్గీయ రాథోడ్ రమేష్… రెండు జిల్లాల కలుపలని ఉద్దేశంతో 2008 లో అప్పటి MLA రాథోడ్ రమేష్ బిడ్జి ని నిర్మించాలని కంకణం కట్టుకొని బిడ్జికి నిర్మింపచేశారు. గత రెండు నెలల క్రితం మరణించిన మాజీ MLA,ఎంపీ రాథోడ్ రమేష్. జ్ఞాపకర్థం కొరకు…

Read More

పెళ్లి పందిట్లో యాసిడ్ దాడి. వివాహేతర సంబంధం ఆధారంగా ఘర్షణ, నందలూరులో సంచలన ఘటన

కాసేపట్లో మూడుముళ్లు పడతాయనగా పెళ్లి పందిట్లోకి దూసుకొచ్చిన యువతి బీభత్సం సృష్టించింది. యాసిడ్ చల్లి, కత్తి తీసి కల్యాణ మండపాన్ని రణరంగంగా మార్చింది. అరుపులు, కేకలతో పెళ్లి పందిరి దద్దరిల్లింది. ఏం జరుగుతోందో తెలియక పెళ్లికొచ్చిన వారు భయభ్రాంతులకు గురై కల్యాణ మండపం నుంచి పరుగులు తీశారు. అన్నమయ్య జిల్లా నందలూరులో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.   పోలీసుల కథనం ప్రకారం.. రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషాకు తిరుపతికి చెందిన యువతితో…

Read More

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు

రంపచోడవరం నియోజకవర్గంచింతూరు మండలంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివాసి సాంప్రదాయం తోటి ఆదివాసి జీవన ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణ తోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు.చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట ఈ కార్యక్రమంలో ఆదివాసి కొమ్ముకోయ నృత్యాలు చేసుకుంటూ ప్రాజెక్ట్ అధికారి కావూరి చైతన్య కి చింతూరు ఏ ఎస్ పి రాహుల్ మీనా…

Read More

గాజులపల్లి ధర్మరాజుల స్వామి ఉత్సవంలో పాల్గొన్న SCV నాయుడు

శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు గౌ. శ్రీ యస్. సి. వి నాయుడు గారు నేడు చిత్తూరు జిల్లా, తవనం పల్లి మండలం, గాజుల పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ ద్రౌపది సమేత ధర్మ రాజుల స్వామీ వారి ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన దైవ వాక్యాలను అందరికీ అర్ధం అయ్యే రీతిలో వివరించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దయా నాయుడు, గోగినేని భాస్కర్ నాయుడు, సుబ్రహ్మణ్యం, జానకి…

Read More

పిఠాపురం నియోజకవర్గంలో విద్య కమిటి TDP కూటమి విజయం

పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మేల్యే వర్మ మాట్లాడుతూ నిన్న జరిగిన విద్య కమిటి ఎన్నికలలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు BJP పార్టీల కూటమి అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ రోజు ZPHS, MPUP, MPPS, సోషల్ వెల్ఫేర్, టౌన్ లలో ప్రభుత్వ హై స్కూల్, మున్సిపల్ స్కూల్ లో విద్యకమిటి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటి మెంబెర్స్ గా ఎన్నికయిన కూటమి సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ…

Read More