ఉచితంగా సాగుతున్న యూపీఐ సేవలకు త్వరలోనే గీతలు పడే అవకాశముంది.₹3వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోంది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకు యూపీఐ సేవలను ఉచితంగా అందిస్తూ వచ్చిన ప్రభుత్వం,ఇప్పుడు బ్యాంకులకు భారం తగ్గించేందుకు ఓ కీలక ప్రతిపాదనపై చర్చిస్తోంది.₹3,000 దాటిన యూపీఐ ట్రాన్సాక్షన్‌కి స్వల్ప ఛార్జీ ఉండవచ్చు. చిన్న మొత్తాలపై ఛార్జీలు ఉండవు.ఈ ప్రతిపాదన అమలైతే, వినియోగదారులపై భారం పెరగడం ఖాయం.కాగా, దీనిపై ఇంకా ప్రభుత్వ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.వాణిజ్య, బ్యాంకింగ్ రంగాల ప్రతినిధుల అభిప్రాయాల అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.చిన్నమొత్తాల చెల్లింపులకు ప్రస్తుతంలా ఉచితమేనన్నా,వెయ్యుల్లో ట్రాన్సాక్షన్లు చేసే వినియోగదారులకు ఇది కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.మార్పులపై మరింత స్పష్టత కోసం కేంద్ర ప్రకటన కోసం వేచి చూడాలి.

“₹3,000 దాటిన యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు? కేంద్రం ముందుకు తెచ్చిన కీలక ప్రతిపాదన!”

ఉచితంగా సాగుతున్న యూపీఐ సేవలకు త్వరలోనే గీతలు పడే అవకాశముంది.₹3వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోంది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకు యూపీఐ సేవలను ఉచితంగా అందిస్తూ వచ్చిన ప్రభుత్వం,ఇప్పుడు బ్యాంకులకు భారం తగ్గించేందుకు ఓ కీలక ప్రతిపాదనపై చర్చిస్తోంది.₹3,000 దాటిన యూపీఐ ట్రాన్సాక్షన్‌కి స్వల్ప ఛార్జీ ఉండవచ్చు. చిన్న మొత్తాలపై ఛార్జీలు ఉండవు.ఈ ప్రతిపాదన అమలైతే, వినియోగదారులపై భారం పెరగడం ఖాయం.కాగా, దీనిపై ఇంకా ప్రభుత్వ…

Read More
'అఖండ 2' సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆడియో రికార్డింగ్ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆడియోలో నందమూరి బాలకృష్ణ ఒక అభిమానితో 'అఖండ 2' టీజర్ గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంది. 'అఖండ' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ 'అఖండ 2' గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే, బాలయ్యకు సంబంధించిన ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకొచ్చి అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ రికార్డింగ్‌లో బాలయ్య ఒక అభిమానితో 'అఖండ 2' టీజర్‌ విడుదల గురించి మాట్లాడుతున్నట్లు స్పష్టంగా వినిపిస్తుంది.సార్! మీ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాం సార్. 'అఖండ' సృష్టించిన ప్రభంజనం మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడు 'అఖండ 2' అంటే ఇంక మా ఆనందానికి అవధుల్లేవు సార్. టీజర్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్ అని అడగగా. ఏంట్రా బాబూ, అఖండ 2 టీజర్ గురించి అంత అడుగుతున్నారు? ఏంటి అంత ఆత్రం? అని బాలయ్య నవ్వుతూ అన్నారు.

‘అఖండ 2’ టీజర్ లీక్: అభిమానితో బాలయ్య ఫోన్ కాల్ వైరల్!

‘అఖండ 2’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆడియో రికార్డింగ్ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆడియోలో నందమూరి బాలకృష్ణ ఒక అభిమానితో ‘అఖండ 2’ టీజర్ గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ ‘అఖండ 2’ గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే, బాలయ్యకు సంబంధించిన ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకొచ్చి అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ రికార్డింగ్‌లో…

Read More
హనీమూన్ హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వివరాలు ఈ కేసును పూర్తిగా తలకిందులుగా మార్చేలా ఉన్నాయి. సోనమ్ ఈ కేసులో కీలక వ్యక్తి తాజాగా చేసిన ఒప్పందాలు, ఊహించని సంచలనాలకు దారి తీస్తున్నాయి. నాకు రాజ్ కుశ్వాహా ఇష్టమని, అతనినే పెళ్లి చేసుకుంటా అని మా అమ్మకు నేను ముందుగానే చెప్పాను. కానీ ఆమె వినలేదు. ఆమె నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించింది. ఈ పెళ్లి నాకిష్టం లేదని స్పష్టంగా చెప్పాను. సోనమ్ తల్లి చేసిన ఒత్తిడితో ఆమె మనస్తాపానికి గురైంది. పెళ్లి తరువాత మొదలైన ఘర్షణలు హనీమూన్ అనే పేరు తెచ్చిన తీపి మధురపు రోజులు సోనమ్ జీవితాన్ని భయంకరంగా మార్చేశాయి. దీని పర్యవసానాలు తీవ్రమవుతాయని ముందే చెప్పాను."సోనమ్ హెచ్చరికలను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ హత్య కేసులో ఆ మాటలు నిజమవుతున్నాయి.పోలీసులు ప్రస్తుతం తల్లి పాత్రపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

“హనీమూన్ హత్యకేసు: సోనమ్ నిజాలు బయటపెట్టింది!”

హనీమూన్ హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వివరాలు ఈ కేసును పూర్తిగా తలకిందులుగా మార్చేలా ఉన్నాయి. సోనమ్ ఈ కేసులో కీలక వ్యక్తి తాజాగా చేసిన ఒప్పందాలు, ఊహించని సంచలనాలకు దారి తీస్తున్నాయి. నాకు రాజ్ కుశ్వాహా ఇష్టమని, అతనినే పెళ్లి చేసుకుంటా అని మా అమ్మకు నేను ముందుగానే చెప్పాను. కానీ ఆమె వినలేదు. ఆమె నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించింది. ఈ పెళ్లి నాకిష్టం లేదని స్పష్టంగా చెప్పాను. సోనమ్…

Read More
హర్యానాలోని ఫరీదాబాద్‌లో హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన నలుగురు కొడుకులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఐదు మృతదేహాలు కనుగొనబడ్డాయి. ప్రాథమిక విచారణలో మృతులు బీహార్‌కు చెందిన దినసరి కూలీ మనోజ్ కుమార్ (35) మరియు అతని నలుగురు కొడుకులుగా గుర్తించారు. మనోజ్ కుమార్‌కు తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి మనోజ్ కుమార్ తన భార్యతో తీవ్రంగా గొడవపడినట్లు సమాచారం. ఈరోజు ఉదయం అతను తన నలుగురు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. ఆత్మహత్యకు ముందు, మనోజ్ కుమార్ తన పిల్లలకు చిప్స్, కూల్ డ్రింక్స్ కొనిచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తరువాత వారందరూ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సమస్యలు ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

పిల్లలకు చిప్స్ కొనిచ్చి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

హర్యానాలోని ఫరీదాబాద్‌లో హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన నలుగురు కొడుకులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది.ఈరోజు ఉదయం ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఐదు మృతదేహాలు కనుగొనబడ్డాయి. ప్రాథమిక విచారణలో మృతులు బీహార్‌కు చెందిన దినసరి కూలీ మనోజ్ కుమార్ (35) మరియు అతని నలుగురు కొడుకులుగా గుర్తించారు. మనోజ్ కుమార్‌కు తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిన్న…

Read More
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతం షాపత్ సొసైటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతి చెందారు.ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో కుటుంబం భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీకి పరుగులు తీశారు . పరిస్థితిని తట్టుకోలేక వారు బాల్కనీ నుంచి దూకారు. అయితే, ఈ ప్రయత్నంలో తండ్రి యశ్ యాదవ్, అతని ఇద్దరు పదేళ్ల పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ప్రారంభమై సొసైటీ 8వ మరియు 9వ అంతస్తులకు వ్యాపించింది. మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల నివసిస్తున్నవారు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి, అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద నివారణ చర్యలు మరియు భద్రతా ప్రమాణాలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది.

ఢిల్లీ ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతం షాపత్ సొసైటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతి చెందారు.ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో కుటుంబం భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీకి పరుగులు తీశారు . పరిస్థితిని తట్టుకోలేక వారు బాల్కనీ నుంచి దూకారు. అయితే, ఈ ప్రయత్నంలో తండ్రి యశ్ యాదవ్, అతని ఇద్దరు పదేళ్ల పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు….

Read More
పెళ్లైన తర్వతే మొదలైంది నిజమైన విషాదకథ… హనీమూన్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన రాజ్ కుష్వాహా నిర్దోషి అని చెబుతోంది అతని తల్లి, సోదరి. మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నా బాబు అలా చేసే వాడు కాదు ఎవరో కుట్ర పన్నుతున్నారు. మా అబ్బాయి మీద మాయమాటలు నమ్మకండి. వాళ్లిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ముందే ప్లాన్ చేసిన డ్రామా అయి ఉండొచ్చు. దయచేసి న్యాయం చేయండి. హత్య హనీమూన్ సమయంలో జరిగిందని పోలీసులు అనుమానం రాజ్ కుష్వాహా ఇప్పటికే అరెస్టులో నిందితుని కుటుంబం మాత్రం నిర్దోషిని చెబుతోంది. ఇక ఈ కేసు నిజంగా ఎలా మలుపు తిరుగుతుంది అనేది సమయం చెబుతుంది.

“హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు: రాజ్ కుష్వాహా నిర్దోషి అంటున్న తల్లి, సోదరి!”

పెళ్లైన తర్వతే మొదలైంది నిజమైన విషాదకథ… హనీమూన్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన రాజ్ కుష్వాహా నిర్దోషి అని చెబుతోంది అతని తల్లి, సోదరి. మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నా బాబు అలా చేసే వాడు కాదు ఎవరో కుట్ర పన్నుతున్నారు. మా అబ్బాయి మీద మాయమాటలు నమ్మకండి. వాళ్లిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ముందే ప్లాన్ చేసిన డ్రామా…

Read More
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో నటుడు రానా దగ్గుబాటికి ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఫొటోగ్రాఫర్లు వెంటాడడంతో రానా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటకు వస్తున్న రానాను మిడియా ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. అప్పటికే ఫొటోలు తీయొద్దని స్పష్టంగా చెప్పినా, వెంటపడుతూ, కెమెరాలను ఎదురుగా పెట్టడంతో రానా కోపంగా మారారు. రానా ఓ మహిళను అనుకోకుండా ఢీకొట్టాడు.ఈ గందరగోళంలో రానా చేతిలో ఉన్న మొబైల్ కిందపడిపోయింది. కోపంగా రానా ''ఎందుకిలా చేస్తున్నారు? కొంచెం స్పేస్ ఇవ్వండి!” అంటూ ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఫొటోగ్రాఫర్ల వేధింపులతో రానా అసహనం – ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అపశృతి!”

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో నటుడు రానా దగ్గుబాటికి ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఫొటోగ్రాఫర్లు వెంటాడడంతో రానా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటకు వస్తున్న రానాను మిడియా ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. అప్పటికే ఫొటోలు తీయొద్దని స్పష్టంగా చెప్పినా, వెంటపడుతూ, కెమెరాలను ఎదురుగా పెట్టడంతో రానా కోపంగా మారారు. రానా ఓ మహిళను అనుకోకుండా ఢీకొట్టాడు.ఈ గందరగోళంలో రానా చేతిలో ఉన్న మొబైల్ కిందపడిపోయింది. కోపంగా రానా ”ఎందుకిలా చేస్తున్నారు? కొంచెం స్పేస్ ఇవ్వండి!” అంటూ ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం…

Read More