Ind vs Aus 5th T20I: బ్రిస్బేన్‌ గబ్బాలో జరుగుతున్న ఐదవ టీ20లో వర్షం ఆటకు అంతరాయం

Ind vs Aus 5th T20I:గబ్బాలో వర్షం అంతరాయం – గిల్, అభిషేక్‌ శర్మ దూకుడు బ్యాటింగ్‌!

భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఐదవ, నిర్ణయాత్మక పోరుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికైంది. టాస్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఆ నిర్ణయాన్ని భారత ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మలు దూకుడు బ్యాటింగ్‌తో సవాల్‌ విసిరారు. ALSO READ:తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి మొదటి ఓవర్‌ నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై చెలరేగిన టీమిండియా…

Read More
IND vs AUS 5వ టీ20 మ్యాచ్‌ గాబాలో రసవత్తర పోరు

IND vs AUS 5వ టీ20: సిరీస్‌ కైవసం దిశగా భారత్, ఒత్తిడిలో ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి పోరు ఈరోజు గాబాలో జరగనుంది. ఇప్పటికే 3–1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ తమదే అవుతుంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం సిరీస్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్వదేశంలో ఓటమి తప్పించుకోవాలనే ఒత్తిడిలో కంగారూలు కనిపిస్తున్నారు. బౌన్స్‌ ఉన్న గాబా పిచ్‌లో ఆసక్తికర పోరు జరగడం ఖాయం. భారత బ్యాటింగ్‌ వైపు చూస్తే శుభ్‌మన్ గిల్‌ ఫామ్‌పై ఇంకా…

Read More
మ్మూకాశ్మీర్ కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న భారత సైన్యం

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: కేరన్‌ సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైంది. కుప్వారా జిల్లాలోని కేరన్‌ సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. పక్కా నిఘా సమాచారం ఆధారంగా నవంబర్‌ 7న సైన్యం ఆపరేషన్‌ ప్రారంభించింది. మొదటగా భద్రతా దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించగా, వెంటనే ప్రతిస్పందించి కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది ఇంకా నక్కి ఉండొచ్చని సైన్యం అనుమానిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది. ALSO READ:రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని…

Read More
pm modi wishes to cm revanth reddy

రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా సందేశం పోస్టు చేశారు. మోదీ సందేశం తర్వాత పలువురు కేంద్ర, రాష్ట్ర నేతలు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే విధంగా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రేవంత్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డి…

Read More
పాకిస్తాన్‌ అణు చరిత్రపై విదేశాంగ శాఖ వ్యాఖ్యలు

పాకిస్తాన్‌ అణు చరిత్రపై విదేశాంగ శాఖ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలతో పాకిస్తాన్‌ మళ్లీ అంతర్జాతీయ చర్చకు వస్తోంది. “పాకిస్తాన్‌ సహా రష్యా, చైనా, ఉత్తర కొరియా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి” అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ – “పాకిస్తాన్‌ చరిత్రలో చట్టవ్యతిరేక, రహస్య అణు కార్యకలాపాలు కొత్తవి కావు. ఇస్లామాబాద్‌ అనేక దశాబ్దాలుగా అక్రమ రవాణా, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య…

Read More
Donald Trump comments on America’s nuclear capability

ట్రంప్‌:ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి  అణు సామర్థ్యం మా దగ్గర ఉంది 

అమెరికా వద్ద ప్రపంచాన్ని “150 సార్లు పేల్చగల అణు సామర్థ్యం” ఉందని అధ్యక్షుడు “డొనాల్డ్ ట్రంప్” మరోసారి స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్, అణ్వాయుధ నిరాయుధీకరణపై మాట్లాడుతూ, అమెరికా అణు శక్తిలో ప్రపంచంలో ముందంజలో ఉందని, ఆ తరువాత స్థానాల్లో రష్యా మరియు చైనా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, “అణు నిరాయుధీకరణ గొప్ప ఆలోచన అయినప్పటికీ, దానిపై ఇప్పటికే పుతిన్‌, జిన్‌పింగ్‌లతో చర్చించాను. కానీ ప్రపంచం మొత్తం అణ్వాయుధాలకు వెచ్చిస్తున్న డబ్బును అభివృద్ధి…

Read More
భారత విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి

రష్యాలో మిస్సింగ్‌గా మారిన భారత విద్యార్థి మృతి… నది ఒడ్డున మృతదేహం వెలికితీనం

రష్యాలో మిస్సింగ్‌గా మారిన భారతీయ విద్యార్థి కేసు విషాదాంతమైంది. ఉఫా నగరంలో నది ఒడ్డున భారత విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ విషయం రష్యాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. విద్యార్థి మరణ వార్తతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అజిత్ సింగ్ చౌదరి (22) రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా లక్ష్మణ్‌గఢ్‌కు చెందినవాడు. 2023లో ఎంబీబీఎస్‌ చదివేందుకు రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. అక్టోబర్ 19న ఉదయం పాలు…

Read More