Delhi bomb blast

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! భయంతో ఆత్మాహుతి దాడి

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయలు  వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఫరీదాబాద్ లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్యాంగుకు చెందిన వ్యక్తే సోమవారం బాంబు పేలుడుకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురైన నిందితుడు.. ఎర్రకోట వద్ద  భయంతో ఆత్మాహుతి దాడి జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు…

Read More
India and Russia sign historic migration agreement for skilled Indian workers

భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందం..ఏకంగా 70 వేల  ఉద్యోగాలు

భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక మైలురాయి చేరనున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ తొలి వారంలో భారత పర్యటనకు రానుండగా, ఇరు దేశాల మధ్య చారిత్రక  వలస ఒప్పందం కుదిరే అవకాశముంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగాలు లభించడమే కాకుండా, కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కలగనుంది. రష్యా వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీవ్రంగా…

Read More
Odisha policewoman breastfeeding a crying baby outside an exam center

ఒడిశాలో మానవత్వం మెరుపు – బిడ్డకు పాలిచ్చిన పోలీసమ్మ!

ఆకలితో ఏడ్చిన బిడ్డను హత్తుకున్న పోలీసమ్మఒడిశాలో చోటుచేసుకున్న ఓ మానవత్వానికి నిదర్శనమైన సంఘటన అందరినీ కదిలిస్తోంది. ప్రభుత్వ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ తల్లి తన బిడ్డను సెంటర్ బయట ఉంచి వెళ్లగా, ఆకలితో ఆ చిన్నారి ఏడవడం ప్రారంభించింది. అక్కడ విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆ బిడ్డ రోదన విని వెంటనే స్పందించారు. మాతృప్రేమతో పాలిచ్చిన పోలీసు కానిస్టేబుల్ఆ బిడ్డ ఆకలితో ఉన్నట్లు గుర్తించిన ఆమె, తన మాతృహృదయంతో ఆ బిడ్డను హత్తుకొని…

Read More

ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ సమీక్ష – బాధిత కుటుంబాలకు సంతాపం

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన తక్షణమే స్పందించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉన్నతాధికారులతో మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, ప్రస్తుతం కొనసాగుతున్న రక్షణ, దర్యాప్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ గాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనకు కారణమైన…

Read More
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు ఘటన తర్వాత ఘటనాస్థలిని పరిశీలిస్తున్న అమిత్ షా

ఎర్రకోట పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో భారీ కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన ఈ పేలుడు ప్రాంతాన్ని ఒక్కసారిగా దద్దరిల్లించింది. సమాచారం అందగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గాయపడిన వారిని తరలించిన లోక్‌నాయక్ ఆసుపత్రిని ఆయన సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం ఢిల్లీ పోలీస్…

Read More
దిల్లీ ఎర్రకోట పేలుడు వెనుక ఉగ్ర కుట్ర

దిల్లీ ఎర్రకోట పేలుడు వెనుక ఉగ్ర కుట్ర.. కశ్మీర్‌ డాక్టర్‌పై అనుమానాలు

దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన నిజాలు బయటకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు కారణమైన కారు చివరిగా కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన వైద్యుడు కొనుగోలు చేసినట్లు సమాచారం. అతనికి హరియాణా ఫరీదాబాద్‌లోని ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఇటీవల 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అమ్మోనియం…

Read More
Supreme Court

జాతీయ రహదారుల ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన — NHAI, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు

సుప్రీంకోర్టు జాతీయ రహదారుల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఇటీవల జరిగిన ప్రమాదాలపై స్వయంప్రేరిత విచారణ (సుమోటో) చేపట్టిన కోర్టు, రోడ్డు పరిస్థితులు దయనీయంగా ఉన్నప్పటికీ టోల్ చార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ, అనుమతి లేకుండా హైవేల వెంట ఉన్న దాబాలు ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొంది. ALSO READ:హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం –…

Read More