Mithali Thakur Bihar MLA with details of her assets and investments

Mithali Thakur:బీహార్ యువ ఎమ్మెల్యే మిథాలీ ఠాకూర్

MLA Mithali Thakur:బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(bihar elections) రాజకీయ అనుభవం లేకుండానే అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన మిథాలీ ఠాకూర్(Mithali Thakur) ఇప్పుడు ఆస్తుల విషయమై చర్చనీయాంశంగా మారింది. ఆమెకు దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి ప్రధాన బ్యాంకుల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన మిథాలీ, ఎస్బీఐ ఇన్వెస్ట్‌మెంట్‌లో గత ఏడాది 18% రాబడి సాధించినట్లు తెలుస్తోంది. పాలిటిక్స్‌తో పాటు గాయని, ఫైనాన్షియల్ ప్లానర్‌గా…

Read More
Boeing ordered to pay compensation to Shikha Garg’s family after 737 MAX crash

Shikha Garg Boeing Case: 737 MAX ప్రమాదంపై చికాగో కోర్టు చారిత్రక తీర్పు 

అమెరికా చికాగో ఫెడరల్ కోర్టు భారీ షాక్ ప్రపంచ విమానయాన రంగంలో అగ్రగామి బోయింగ్‌(Boeing)కు అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. 2019లో జరిగిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ 737 మ్యాక్స్ ప్రమాదంలో మృ*తి చెందిన భారతీయ పౌరురాలు, ఐరాస కన్సల్టెంట్ శిఖా గార్గ్(Shikha Garg) కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 317 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. ALSO READ:మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ స్కూల్ నిర్వహణలో కంటి…

Read More
JDU leader Anant Singh wins Bihar election from jail

Anant Singh Wins From Jail: బీహార్ ఎన్నికల్లో జేడీయూ నేత ఘన విజయం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Election Results) అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత అనంత్ సింగ్(Anant Singh) జైలు నుంచే విజయం సాధించారు.మొకామా నియోజకవర్గంలో ఆయన సంచలన విజయం నమోదు చేశారు. హ*త్య కేసులో ఆయన జైలు పాలైనప్పటికీ మొకామా ఓటర్లు ఆయనకే ఓటేసి గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) అభ్యర్థి దులార్ చంద్ యాదవ్ హ*త్యకు గురయ్యాడు. ఈ హ*త్యలో అనంత్ సింగ్ పాత్ర ఉందని, ఆయన…

Read More
Naugam police station blast site in Srinagar with officials inspecting damage

Srinagar Naugam Blast: ఉగ్రదాడి కాదు, యాక్సిడెంట్ మాత్రమే 

Srinagar Naugam Blast: ఢిల్లీ ఘటన మరవక ముందే  దేశంలో మరో పేలుడు సంభవించింది.శ్రీనగర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఘటనలో తహసీల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌తో సహా మొత్తం 9 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. ఈ పేలుడు ఉగ్రదాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగినదేనని కశ్మీర్‌ డీజీపీ(kashmir DGP) నళిన్‌ ప్రభాత్‌ స్పష్టం చేశారు. వైట్‌ కాలర్‌ ఉగ్రవాద మాడ్యూల్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసిన…

Read More
SIT arrests Mumbai money laundering expert Anil Chokhra in AP liquor scam case

AP Liquor Scam Arrest: ముంబై మద్యం స్కామ్ అనిల్ చోఖ్రా అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన భారీ మద్యం స్కామ్(AP Liquor Scam) కేసులో సిట్ దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన మనీలాండరింగ్ నిపుణుడు అనిల్ చోఖ్రా(Anil Chokhra)ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తరఫున రూ.77.55 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా మళ్లించినట్లు చోఖ్రాపై ఆరోపణలు ఉన్నాయి. క్రిపటి ఎంటర్‌ప్రైజెస్, నైసనా మల్టీ వెంచర్స్, ఓల్విక్ మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్‌ప్రైజెస్ పేర్లతో నాలుగు ఫేక్ కంపెనీలను ఏర్పాటు…

Read More
SBI Chairman commenting on the benefits of public sector bank mergers

SBI Chairman on Bank Mergers: బ్యాంకుల విలీనాలు దేశానికి మంచిదే 

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం(Bank Merger Policy) దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో మరోసారి విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులు ఉన్నందున భవిష్యత్తులో విలీనాలు జరుగుతే అది సహజమేనని భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత ఎగుమతులపై ప్రభావం పడినా, SBIకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాలేదని ఆయన స్పష్టం చేశారు. ఎగుమతిదారులకు మద్దతు కొనసాగుతుందంటూ…

Read More
Voters celebrating NDA lead in Bihar assembly election results

NDA Bihar Election Lead 2025: ఎన్డీఏ సెంచరీ.. 100+ సీట్లలో లీడ్ 

బిహార్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి నిరాశ్యమైన విజయం దిశగా వెల్లిపోదున్నది. ప్రస్తుత పరిణామాల ప్రకారం,  ఎన్డీఏ ఇప్పటికే”102 స్థానాల్లో గెలిచిన”స్థితిలో ఉండగా, మరో “101 స్థానాల్లో ముందంజలో” ఉంది.ఇక లోటుగా ఉండిపోయిన ప్రతిపక్ష (Mahagathbandhan) కు ఇప్పటివరకు కేవలం 12 స్థానాల్లో విజయం ఉండగా, 22 స్థానాల్లోనే ఆధిక్యత పొందింది. ఈ లాభదాయక రణవీధిలో కీలక పాత్ర ద్రోహిత నెత్తురు నాయకులు పోషిస్తున్నారు; ముఖ్యంగా (Bharatiya Janata Party) 62…

Read More