Congo minister narrowly escaped a plane accident after the aircraft skidded off the runway and caught fire during landing at Kolwezi Airport

Congo Minister Plane Accident: కాంగోలో మంటల్లో చిక్కుకున్న మంత్రి విమానం

ఆఫ్రికా దేశం కాంగో (DRC)లో గనుల శాఖ మంత్రి తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంత్రి లూయి వాటమ్ కబాంబ ప్రయాణిస్తున్న విమానం, ల్యాండింగ్ సమయంలో కోల్వేజీ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి జారిపోయి పక్కకు వెళ్లి ఆపై మంటల్లో చిక్కుకుంది. అయితే, పైలట్లు వేగంగా స్పందించడంతో మంత్రి సహా 20 మంది ప్రయాణికులందరూ విమానం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. ALSO READ:iBomma Ravi Backstory: భార్య,అత్త హేళనతో పైరసీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన   ఈ ఘటన ప్రత్యేకంగా…

Read More
Delhi police inspecting schools after mass bomb threat emails

Delhi Bomb Threat :ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం

Delhi Bomb Threat:ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టులు మరియు విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. also read:గుజరాత్‌లో ఘోర విషాదం..నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం ఇటీవల కూడా ఢిల్లీలోని అనేక ప్రైవేట్ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో, పోలీసులు స్కూళ్లలో పూర్తిస్థాయి చెకింగ్ నిర్వహించారు. ఈసారి…

Read More
Burned ambulance after fatal fire accident in Gujarat’s Arvalli district

గుజరాత్‌లో ఘోర విషాదం..నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం

 Gujarat Ambulance Fire Accident: గుజరాత్‌లో నవజాత శిశువుతో  సహా నలుగురి సజీవ దహనం అయ్యారు.అహ్మదాబాద్‌కు తరలించే సమయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్వల్లీ జిల్లా మొదాస పట్టణం సమీపంలో ప్రయాణిస్తున్న ఓ అంబులెన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి డాక్టర్‌, నవజాత శిశువు సహా నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పుట్టిన ఒక రోజు పసికందును మెరుగైన చికిత్స కోసం మొదాసలోని ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ విషాదం జరిగింది. ALSO…

Read More
Satellite images showing damage and ongoing repairs at Pakistan military bases after Indian airstrikes

Pakistan Airbases Damage:భారత్ దాడులకు 6 నెలలైనా కోలుకొని పాక్

భారత్ దాడులకు 6 నెలలైనా పాక్ కోలుకోలేకపోవడాన్ని శాటిలైట్ చిత్రాలు రుజువు చేశాయి.ఈ ఏడాది మే నెలలో భారత్ జరిపిన సైనిక దాడుల నుంచి పాకిస్థాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాడులు జరిగి ఆరు నెలలు గడిచినా, దెబ్బతిన్న సైనిక స్థావరాల్లో మరమ్మతులు ఇంకా కొనసాగుతున్నాయని తాజా శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) నిపుణుడు డేమియన్ సైమన్ తన విశ్లేషణ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.సైమన్ ఎక్స్ వేదికగా పంచుకున్న…

Read More
Former Bangladeshi PM Sheikh Hasina during ICT tribunal verdict

Sheikh Hasina:బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరణశిక్ష

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)కు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించింది.గతంలో ఢాకాలో జరిగిన అల్లర్ల సమయంలో అమాయకులపై కాల్పులకు అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు, ఆమెనే ఈ ఘటనలకు ప్రధాన బాధ్యురాలని తేల్చింది. ALSO READ:Eluru Paddy Issue: ధాన్యం లారీలు 48 గంటలు నిలిపివేతతో రైతుల ఆందోళన  ప్రజలపై దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వ శక్తిని దుర్వినియోగం చేశారని, మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించారని తీర్పులో పేర్కొంది….

Read More
Castor seeds ricin poison terror plot uncovered by Indian security agencies

India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం

Ricin Poison Plot:దేశ భద్రతా విభాగాలను ఉలిక్కిపడేలా చేసే ప్రమాదకరమైన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఆముదం గింజల నుంచి తీసే ప్రాణాంతక విషం ‘రెసిన్’ (Ricin) ను ఆయుధంగా మార్చి దేశంలో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు పన్నుకున్నట్లు సమాచారం. కేవలం రెండు ఉప్పు రవ్వలంత పరిమాణంలో ఉన్న రెసిన్‌ కూడా మనిషిని చంపగలదు. ముఖ్యంగా, ఈ విషానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విరుగుడు లేకపోవడం భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఇటీవల గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన…

Read More
Burnt bus at Saudi road accident site where 42 Indian pilgrims died

Saudi Bus Accident: సౌదీలో 42 మంది భారత యాత్రికులు మృతి 

ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు.ఏ మధ్యకాలంలోనే చాలా ప్రమాదాలు జరిగాయి .తాజాగా మళ్ళీ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం(Saudi Bus Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 42 మంది యాత్రికులు మృతిచెందినట్లు సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ టాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దహనమైంది. బస్సులో ఉన్న భారతీయులు బయటకు రాలేక సజీవ…

Read More